statement

    సుశాంత్‌ది హత్య అనేందుకు CBIకి ఆధారాలు దొరకలేదు

    September 28, 2020 / 04:11 PM IST

    SushantSinghRajput Case: బాలీవుడ్ హీరో, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఒక పెద్ద ప్రకటన చేసింది. సుశాంత్ మరణానికి సంబంధించి వృత్తిపరమైన దర్యాప్తును చేస్తున్నట్లు సీబీఐ ప్రకటించింది. ఇ�

    Sushant Singh Rajput Death : ఆదిత్య చోప్రా విచారణ

    July 19, 2020 / 07:26 AM IST

    బాలీవుడ్ లో ఎంతో భవిష్యత్ ఉన్న యంగ్ హీరో సుశాంత్ మరణం..పై పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురిని విచారించిన కాప్స్ తాజాగా ముంబై పోలీసులు Filmmaker Aditya Chopra స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. వెర్సోవా పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆదిత్య…ను

    అమీర్ ఖాన్ ఇంట్లో కరోనా.. ఏడుగురికి పాజిటివ్

    June 30, 2020 / 01:18 PM IST

    దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు ఆందోళనలు కలిగిస్తుండగా.. లేటెస్ట్‌గా బాలీవుడ్‌ని కరోనా భయపెడుతుంది. బాలీవుడ్‌కు చెందిన పలువురు ఇప్పటికే కరోనా బారిన పడగా.. లేటెస్ట్‌గా స్టార్ హీరో అమిర్ ఖాన్ స్టాఫ్‌కు కూడా ఏడు మందికి కరోనా పాజ�

    అన్ని కార్పోరేషన్లలో స్కూల్స్, థియేటర్లు మూసివేత ? కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం

    March 14, 2020 / 07:00 AM IST

    కరోనాపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో మాల్స్, థియేటర్లు, విద్యాసంస్థలు మూసివేశారని చెప్పారు.

    ‘ఎంత మందితో తిరిగితే నీకేంటి? కంటెస్టెంట్‌ని బండ బూతులు తిట్టిన నేహా..

    March 13, 2020 / 06:27 AM IST

    ‘రోడీస్ రెవల్యూషన్’ ప్రోగ్రామ్‌లో కంటెస్టెంట్‌పై రెచ్చిపోయిన నేహా ధూపియా..

    రాజధానిపై ప్రకటన : అమరావతి రైతులు భయపడొద్దు – బోత్స

    December 26, 2019 / 02:03 PM IST

    అమరావతి రైతులు ఎలాంటి ఆందోళన పడొద్దని..వారికి ఇచ్చిన హామీలు పూర్తి చేస్తామని మంత్రి బోత్స సత్యనారాయణ ప్రకటించారు. కేబినెట్ నిర్ణయం తీసుకున్న అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు. బాబు హాయాంలో రాజధాని కోసం సేకరించిన భూములను ఏమీ చేస్తామో..రాను

    బీజేపీకి షాక్ : NRC బిల్లుకు వ్యతిరేకం – సీఎం జగన్ ప్రకటన

    December 23, 2019 / 11:44 AM IST

    NRC బిల్లుకు వైసీపీ వ్యతిరేకమని సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. ముస్లింలకు అండగా ఉంటామని వెల్లడించారు. డిప్యూటీ సీఎం అంజద్ బాషా వ్యాఖ్యలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 2019, డిసెంబర్ 23వ తేదీ సోమవారం కడప జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఓ కా�

    రాజధానిపై క్లారిటీ : మంత్రి బోత్స ప్రకటన

    December 13, 2019 / 12:01 PM IST

    ఏపీ రాజధానిపై జగన్ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. రాజధానిని తరలించడం లేదని మంత్రి బోత్స సత్యానారయణ ప్రకటించారు. ఏపీ శాసనమండలిలో 2019, డిసెంబర్ 13వ తేదీ శుక్రవారం లిఖితపూర్వక ప్రకటన విడుదల చేశారు. టీడీపీ సభ్యులు పలు ప్రశ్నలు సంధించారు. మంత్రి బోత్�

    అంతా యూనియన్లే చేశాయి : ఆర్టీసీ సమ్మెపై కీలక ప్రకటన..

    November 28, 2019 / 02:29 PM IST

    ఆర్టీసీ ముగింపు పలకాలని తమ ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని.. అసంబద్ధమైన డిమాండ్లతో అనాలోచితంగా సమ్మె చేశారని.. పూర్తి బాధ్యత వారిదేనని తెలంగాణ సీఎం కేసీఆర్..స్పష్టం చేశారు. అర్థం, పర్థం లేకుండా పలు పార్టీలు వ్యాఖ్యానిస్తున్నారని ప్రతిపక్ష �

    ఏపీ అసెంబ్లీ కమిటీల ప్రకటన : ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ గా కాకాని గోవర్దన్ రెడ్డి

    November 7, 2019 / 12:57 PM IST

    ఏపీ అసెంబ్లీ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కమిటీలను ప్రకటించారు. నూతన ప్రభుత్వంలో కొత్త సభ్యులతో సభ ఏర్పడిన తరువాత ఈ కమిటీలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రివిలేజ్ కమిటీ, ఎథిక్స�

10TV Telugu News