Home » suprem court
తనపై ఉన్న విచారణలన్నింటినీ మహారాష్ట్ర వెలుపల ఒక స్వతంత్ర ఏజెన్సీకి బదిలీ చేయాలని కోరుతూ ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరం బిర్ సింగ్ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది.
ఒకడేమో ఘటన జరిగిన నాటికి తాను మైనర్ నన్నాడు.. మరొకడేమో ఆరోజు అసలు తాను అక్కడ లేనేలేనన్నాడు. ఇంకొకడేమో భార్యతో విడాకుల పిటిషన్ వేయించాడు. మరొకడు జైలులో ఆత్మహత్యకు యత్నించాడు. ఇలా కొత్తకొత్త నాటకాలతో అందరినీ విస్తుపోయేలా చేసిన దోషుల ఎత్తులు చ
నిర్భయకు న్యాయం జరిగింది. ఆమె తల్లిదండ్రుల ఏడేళ్ల ఎదురుచూపులకు ఎండ్ కార్డ్ పడింది. ఉరిని తప్పించుకునేందుకు ఆఖరి క్షణం వరకు దోషులు ఆడిన డ్రామాలు ఫలితాన్నివవ్వలేదు. కొద్దిగంటల ముందు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఉరిపై స్టే ఇవ్వాలన్న దోషుల అభ్
సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నియమితులు కావడంపై పొలిటికల్గా హాట్ టాపిక్ అయ్యింది. న్యాయమూర్తులు పదవీ విరమణ తర్వాత రాజకీయ పదవులు లభించడంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. గొగోయ్ పదవి విరమణ చేసిన నాల�
ఉరిశిక్షను తప్పించుకునేందుకు నిర్భయ దోషులు ఆడని డ్రామా అంటూ లేదు. రకరకాల పిటిషన్లతో ఉరి శిక్షను తప్పించుకోవాడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరో ఎత్తుగడ వేశారు. ముకేశ్ సింగ్ నిర్భయ ఘటన జరిగిన రోజున తాను ఢిల్లీలోలేనంటూ దాఖలు చే�
విమర్శల నోరు నొక్కి..ప్రజల మనస్సులో భయాందోళనలు కలిగిస్తే..వ్యక్తిగత స్వేచ్చ, రాజ్యాంగ విలువలను హరించేదాక వెళుతుందంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌరుల జాబితా (NRC)లకు వ్యతిరే
జమ్మూ కాశ్మీర్లో కొద్ది రోజులుగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంపై దాఖలైన అన్ని పిటిషన్లపై 2020, జనవరి 10వ తేదీ శుక్రవారం సమీక్షించింది. ఇంటర్నెట్పై అపరిమిత ఆంక్షలు సరికాదని, దీనికి సంబంధించిన ఉత్
హైదరాబాద్ మియాపూర్ భూములపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ప్రభుత్వం సేల్ డీడ్ రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారని..భారీ నష్టాల్లో కూరుకపోయారని..తమకు న్యాయం చేయాలని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్తో కూడిన ఆల్ ఏపీ డిస్ట్రిబ్యూటర్ల సంఘం హైకోర్టుకు వెళుతోందని దర్శకుడు వర్మ వెల్లడ
ఎన్నికల వేళ ఏపీ సీఎం బాబు ఢిల్లీకి వెళుతున్నారు. ఆయన టూర్పై ప్రాధాన్యత సంతరించుకుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీ ప్యాట్ మెషీన్ల విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వివి ప్యాట్లలోని స్లిప్పులను లెక్కించాలని విపక�