Home » Team India
టీమ్ఇండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ చేసిన ఓ పని వల్ల ఇప్పుడు బీసీసీఐకి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
తొలి టెస్టులో ఓడిపోయినా ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో ఇంగ్లాండ్ పై 336 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
ఆకాష్ దీప్కు క్రికెట్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు, జీవిత లక్ష్యంగా మారింది.
58 ఏళ్లుగా ఈ గడ్డపై గెలుపు కోసం ఎదురుచూస్తున్న నిరీక్షణకు ఈ విజయంతో తెరపడింది.
ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లాండ్తో టీమిండియా టెస్టు మ్యాచు ఆడుతున్న వేళ రవిశాస్త్రి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు.
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో టీమ్ఇండియా సీనియర్ పేసర్ సిరాజ్ నిప్పులు చెరిగాడు.
అంతర్జాతీయ క్రికెట్లో రో-కో ద్వయం కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు.
టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ అదరగొట్టాడు
ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్తో భారత జట్టు కెప్టెన్గా పుల్టైమ్ బాధ్యతలు చేపట్టిన గిల్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తున్నాడు
భారత ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్ సమీపంలో ఓ అనుమానాస్పద పార్సిల్ కనిపించింది.