Home » Tears
Ramya krishna to tears by Rekhas dance performance : రమ్యకృష్ణ. అందం అభినయం కలబోసిన నటి. బాహుబలి సినిమి తరువాత రమ్యకృష్ణ అనేకంటే శివగామి పేరుతోనే ఆమె ఫేమస్ అయిపోయారు. తెలుగులో సినిమా ఇండస్ట్రీని తన అందాలతో ఓ ఊపు ఊపిన గ్లామ్ హీరోయిన్ గాను..అభినయంతో ఆకట్టుకునే నటనతోను..పొగరు
babakadhaba:దక్షిణ ఢిల్లీలోని ఓ ప్రాంతంలో BabaKaDhaba పేరుతో వృద్ధ దంపతులు హోం ఫుడ్ ను.. చిన్న స్టాండ్ పెట్టుకుని అమ్ముతున్నారు. లాభం చూసుకోరు. రెండో రోజు కావాల్సిన కూరగాయలు కొనేంత డబ్బులు వస్తే చాలు. ఇదిప్పుడే చేస్తున్న పని కాదు. దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇద�
సాధారణంగా మనకి ఎంతో ఇష్టమైన వస్తువులను మనకి ఇష్టమైన వాళ్ళు బహుమతిగా ఇస్తే, వాటి నుంచి పొందే ఆనందాన్నికి హద్దులు ఉండవు. దానితో మనం కోరుకున్నది మన కళ్ల ముందు ప్రత్యక్షమౌవ్వటంతో సంతోషంతో ఆనంద బాష్పాలు వస్తాయి. అచ్చంగా అలాంటి పరిస్థితిని ఓ బాల�
ఆస్పత్రి వద్దకు వచ్చిన తన బిడ్డ.. తల్లిని చూసి బోరున విలపించింది. అమ్మను తన దగ్గరకు రావాలంటూ పిలిచింది. కానీ నర్సుగా పని చేస్తున్న తల్లి... తన బిడ్డను దూరం నుంచే చూస్తూ విలపించింది.
ఉల్లిగడ్డ ధరలు పైకే ఎగబాకుతున్నాయి. వంటింట్లో ఇంకా కన్నీళ్లు తెప్పిస్తానంటోంది. ఎందుకంటే..కిలో ఉల్లిగడ్డ ఇప్పటికే రూ. 120 నుంచి రూ. 150 పలుకుతోంది. ఇంకా ధరలు పెరిగే అవకాశాలున్నాయని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. కోల్ కతా మార్కెట్లో రూ. 120 ధర �
చాలామందికి శరీరానికి ఎలర్జీలు వస్తుంటాయి. కానీ కాలిఫోర్నియాకు చెందిన టెస్సా హాన్సెన్ స్మిత్ ది చాలా చాలా వింత ఎలర్జీ. ఆమెకు ‘వాటర్ అలర్జీ’. ఆమె ఒంటిపై చిన్న నీటి చుక్క పడినా శరీరం అంతా బొబ్బలు వచ్చేస్తాయి. పొరపాటున ఆమెపై నీటి చుక్క పడిందా..యా
ఆరురోజులు మృత్యువుతో పోరాడిన MMTS లోకో పైలట్ చంద్రశేఖర్ తుదిశ్వాస విడిచాడు. చంద్రశేఖర్ మృతితో అతని తల్లిదండ్రులతోపాటు భార్య భోరున విలపిస్తున్నారు.
వరల్డ్ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో పోరాడి ఓడింది భారత్. ఆ సమయంలో చివరి వరకూ ధోనీపైనే ఆశలు నిలుపుకున్నారు. భారత్తో పాటు పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు కూడా టీమిండియా గెలవాలనే కోరుకున్నారు. కానీ, ధోనీ రనౌట్ మ్యాచ్ గతిని మార్చేసింది. ఫ
ఓ చిన్న పిల్లవాడు..రెండు చేతులు లేవు..ఆహారం తినడానికి అష్టకష్టాలు పడుతున్నాడు..కాలితో ఓ చెంచా మధ్యలో చెంచా ఉంచుకుని..ఆహారం నోట్లో వేసేందుకు తెగ ప్రయత్నిస్తున్నాడు..కొద్దిసేపటికి కొద్ది ఆహారం నోట్లో పడింది…కన్నీళ్లు తెప్పిస్తున్న ఈ వీడియో
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఉద్వేగానికి లోనయ్యారు ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్.బీఎస్పీ అధినేత్రి మాయావతి,తన కుమారుడు,యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తో కలిసి మెయిర్ పురిలో ఎన్నికల ప్రచారంలో ములాయం పాల్గొన్నారు. ఈ సభతో పాతికేళ్ల తర్వా�