Home » Telangana Assembly Elections 2023
గత ఎన్నికల సమయంలో హైదరాబాద్ లోని కొన్ని ఐటీ కంపెనీలు సెలవు ఇవ్వలేదని, ఈసారి అలా జరిగితే చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది.
తెలంగాణ ప్రజల కలలు సాకారం అవ్వాలని ఆకాంక్షించారు. మంచి ప్రభుత్వం లభించాలని కోరారు.
ఎంతలా అంటే.. ఆ నియోజకవర్గాల్లో అవుతున్న ఖర్చు 100 కోట్ల రూపాయలకు పైమాటే. ఇందులో ముఖ్యమంత్రి పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డితో పాటు పలు నియోజకవర్గాలు ఉన్నాయి
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది.
నా మీద అవినీతి ఆరోపణలు లేవు, కబ్జా ఆరోపణలు లేవు. ముస్లిం మైనారిటీలలో కూడా అదే ఆలోచన ఉంది. ముస్లింలు అయినా హిందువులు అయినా కరీంనగర్ ప్రజలంతా బండి సంజయ్ కు అండగా ఉన్నారు.
కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదని, అలాంటి పార్టీ ఇప్పుడు రైతులపై కపట ప్రేమ చుపిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.
ఉన్న తెలంగాణని ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో కలిపిందని ఆరోపించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పదేళ్ల పాలన, కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనకి తేడా గమనించాలని ఓటర్లకు సూచించారు.
పోలింగ్ కేంద్రం లోపల, బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. 125శాతం ఈవీఎంలు సిద్ధం చేసుకున్నామని తెలిపారు. 29వ తేదీ నుండి ఈవీఎంలు పంపిణీ చేస్తామన్నారు.
గతంలో కూడా మోదీ ఇలా రెండుసార్లు రోడ్ షోలు నిర్వహించారు. అవి కూడా అసెంబ్లీ ఎన్నికల కోసమే. ఒకటి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించగా, మరొకటి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించారు
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించారు. కాంగ్రెస్ పార్టీని నిందిస్తూ రైతుబంధుపై తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో రైతుబంధు పంపిణీని ఎన్నికల సంఘం నిలిపివేసింది