Home » Telangana Assembly Elections 2023
తెలంగాణ ఎన్నికల్లో ఈసీ ఏర్పాటు చేసి ఎకో ఫ్రెండ్లీగా పోలింగ్ కేంద్రం ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. పచ్చని వాతావరణంలో ఓట్ల పండుగ ఆహ్లాదకరమైన వాతావరణంలో కొనసాగుతోంది.
ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఓటేసినట్టు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నందమూరి మోక్షజ్ఞ కూడా ఓటేయడానికి వచ్చాడు. తన అమ్మమ్మతో కలిసి మోక్షజ్ఞ ఓటేయడానికి..................
సీఎం కేసీఆర్,టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నా కామారెడ్డిలో హై టెన్షన్ నెలకొంది. నువ్వా నేనా అన్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు..కాంగ్రెస్ నేతల మధ్య గొడవ చెలరేగింది.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని సత్యంపేట గ్రామస్థులు పోలింగ్ ను బహిష్కరించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టని కారణంగా ఓటేయమని స్పష్టం చేశారు.
ఐదేళ్లు మీవి..ఈరోజు మాది అన్నట్లుగా ఓటర్లు రాజకీయ నేతలకు వింత వింత డిమాండ్లు పెడుతున్నారు. దీంతో సదరు నేతలకు దిమ్మ తిరిగిపోతోంది. ఓటర్లు డిమాండ్లు విన్న నేతలకు దిక్కుతోచటంలేదు. మరి అవి ఎలాంటి డిమాండ్లో తెలుసుకోండి..
ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు రాకపోకలు సాగిస్తుండడంతో రద్దీ ఏర్పడింది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు.
తెలంగాణ, ఏపీ సరిహద్దులో అనేక మంది ఉద్యోగులు ఇరు రాష్ట్రాల్లోని జిల్లాల్లో పనిచేస్తున్నందున వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
తన ఓటు హక్కుని ఉపయోగించుకోవడానికి వచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్కి ఒక వ్యక్తి ఇచ్చిన సమాధానం వైరల్ అవుతుంది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని.. ఈ వాయుగుండం బంగాళాఖాతంలో వాయువ్య దిశగా పయనించి 48 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందంది.