Home » telangana congress party
సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ముఖ్యఅతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి వ్యవహారంశైలి ఆసక్తికరంగా మారింది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీని వీడి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో
కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
గద్వాల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
జీవన్ రెడ్డితో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఫోన్ లో మాట్లాడారని తెలుస్తోంది. పార్టీలో సముచిత స్థానం దక్కుతుందని, రాజీనామా నిర్ణయంపై వెనక్కుతగ్గి, పార్టీ బలోపేతంకోసం ..
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి.. తన ఎమ్మెల్సీ పదవికి
సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకా అయిన మహబూబ్ నగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధి డీకే అరుణ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి వంశీ చందర్ రెడ్డిపై డీకే అరుణ 3,410 ఓట్ల మెజార్టీ విజయం సాధించారు.
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గోనున్నారు. ఎల్బీ నగర్, మల్కాజిగిరిలో రోడ్ షోలు నిర్వహిస్తారు.
వరదలు వచ్చి హైదరాబాద్ అతలాకుతలమయితే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నగరానికి చిల్లి గవ్వకూడా ఇవ్వలేదని రేవంత్ విమర్శించారు.
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపికపైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తర్జనభర్జన పడుతుంది. ఈ స్థానంలో అభ్యర్థి ఎంపిక అధిష్టానంకు తలనొప్పిగా మారింది. జిల్లాలోని ముగ్గురు మంత్రులు తమ వర్గీయులకే టికెట్ ఇవ్వాలని