Home » Telangana Govt
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సన్నబియ్యం పంపిణీని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది.
రేషన్ కార్డులకోసం దరఖాస్తు చేసుకున్న వారికి బిగ్ అప్డేట్. రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక, కార్డుల జారీ, సన్న బియ్యం పంపిణీ తదితర విషయాలపై ..
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ..
LRS ఓటీఎస్ గడువును ఈనెలాఖరు వరకు పొడగించాలని ప్రభుత్వం భావిస్తుండగా.. ఈసారి కొన్ని పరిమితులు విధించేందుకు సిద్ధమవుతోన్నట్లు..
హెచ్ సీయూ వద్ద 400 ఎకరాల భూ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించింది. 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని, ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్శిటీ భూమి లేదని చెప్పింది.
తొలి విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో వారికి..
హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
రిజిస్ట్రేషన్ల శాఖలో నూతన సాంకేతిక విధానాన్ని వినియోగించి పారదర్శక సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
BYD Unit : హైదరాబాద్ శివార్లలోని షాబాద్ మండలంలోని చందన్వెల్లి వద్ద 200 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు.
రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ప్రారంభించనుంది.