Home » temperatures
Heat Wave : తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి.
Heat Wave : మాడు పగిలే ఎండలతో జనం విలవిలలాడిపోతున్నారు. మరో 3 రోజులు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
వేడి గాలుల మూలంగా తెలంగాణలోని ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, రామగుండంతోపాటు ఏపీలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగనున్నట్లు పేర్కొంది.
ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా దేశమంతా భానుడు తన ప్రభాతం చూపిస్తున్నాడు. ఈ క్రమంలో భారత వాతావరణ కేంద్రం ఇచ్చిన తాజా నివేదిక భయం కలిగిస్తోంది.
మంచు తుపాన్ కారణంగా అమెరికా స్తంభించిపోయింది. అనేక రాష్ట్రాలు మంచు, చలి ప్రభావంతో వణికిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పలు చోట్ల మైనస్ డిగ్రీలకు చేరుకున్నాయి. అమెరికా వ్యాప్తంగా దాదాపు 17 లక్షల మంది ప్రజలు కరెంటు లేక చీకట్లోనే అల్లాడుతున్నారు.
ఇదిలాఉంటే బుధవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 43.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది.
తెలంగాణ రాష్ట్రంలో రాగాల మూడు రోజుల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది
ఇది శాంపిల్ మాత్రమేనని.. ముందు ముందు ఉష్ణోగ్రతలు పెరుగుతాయంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. నిన్న మొన్నటిదాకా వీచిన చలిగాలులు చల్లబడ్డాయి...
రోడ్ల రంగు మార్చేస్తోంది ఆ దేశం. నల్లటి రోడ్లకు నీలం రంగు వేస్తోంది ప్రభుత్వం..ఎందుకంటే..
రాత్రి పూట కనిష్ఠంగా 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ చుట్టు పక్కల 15 డిగ్రీల కన్నా తక్కువే ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.