Home » Tollywood
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను ఇంట్లో విషాదం నెలకొంది. బోయపాటి తల్లి బోయపాటి సీతారావమ్మ మరణించారు. కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న
సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్స్ పై సందేహాలకు తెరపడింది. విడుదల తేదీలపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. ''సరిలేరు నీకెవ్వరు'', ''అల.. వైకుంఠపురములో'' సినిమాల విడుదల
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) డైరీ ఆవిష్కరణ కార్యకమంలో ఆసక్తికర ఘటన జరిగింది. సీనియర్ నటులు మోహన్ బాబు, మెగాస్టార్ చిరంజీవి మధ్య ఇంట్రస్టింగ్ సీన్
ఈ వారం దేశంలో జరుగుతున్న పరిస్థితులు సెలబ్రిటీలపై ప్రభావం చూపించాయి. ఢిల్లీలో స్టూడెంట్స్ పై పోలీసులు జరిపిన దాడుల్లో ప్రాణాలు కోల్పోతుంటే బాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కరూ నోరు మెదపకపోవడంపై నెటిజన్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక సంవత్సర
చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా 2018 యమహా ఫాసినో ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్ మొత్తంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా పలు కేటగిరీల్లో అవార్డులు దక్కించుకుంది. ఉత్తమ నటుడిగ�
టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా జోరు మీదుంది. వరుస సినిమాలతో బిజీబిజీ అయిపోయింది. వరుసగా రెండు సినిమాల్లో యాక్ట్ చేసింది. త్వరలోనే మరో మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మక సైరా నరసింహా రెడ్డి సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. ఈ సినిమాలో కథానాయిక ఎవరనే విషయంపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అనుష్క, కాజల్, నయనతార, త్రిష పే�
కొంతకాలంగా మాతృభాష(తెలుగు) పరిరక్షణ గురించి ఫైట్ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. దూకుడు పెంచారు. తెలుగుని కాపాడుకోవాలని ఆ దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పవన్ పదే పదే కోరుతున్నారు. తాజాగా మాతృభాషకి సంబంధించి మాట్లాడిన పవన్ తెలు
టాలీవుడ్ సీనియర్ హీరో, యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ ప్రయాషిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలోకి రాజశేఖర్ కు స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్ కు విజయవాడ నుంచి వస్తున్న సమయంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ రో�
టాలీవుడ్ లో విషాదం నెలకొంది. అలనాటి సీనియర్ నటి గీతాంజలి కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్ లోని ఫిలింనగర్ అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస