Home » Tollywood
మా తీరుపై నటుడు పృథ్వీ మండిపడ్డారు. తాను రాజీనామా చేస్తానని, ఈసీ మెంబర్ పదవి అక్కర్లేదంటూ వ్యాఖ్యానించారు. ఈసీ మెంబర్ గా గెలిచినందుకు బాధ పడాలో..సంతోష పడాలో అర్థం కావడం లేదన్నారు. 400 సినిమాలకు కథలు రాసిన పరుచూరికి అవమానం జరిగిందని, ఆయన కంటతడి �
ప్రపంచవ్యాప్తంగా 5 వేల థియేటర్స్, 6 వేలకుపైగా స్ర్కీన్స్పై సైరా విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 12 వందల 60 థియేటర్స్లో సైరా రిలీజైంది. నైజాంలో 420, సీడెడ్లో 360, ఆంధ్రాలో 480 థియేటర్స్లో సైరా సందడి చేస్తోంది. ఇక తమిళనాడులో 360, కర్ణాటకలో 370, కేర
కొత్తతరం డైరక్టర్లు కొత్త ఆలోచనలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. కథ,కథనంలో కొత్తదనం చూపిస్తూ దూసుకెళ్తున్నారు. చిన్న సినిమా అయినా అయినా సరే బాగుంటే ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటున్నారు. భారీ విజయాన్ని అందిస్తున్నారు. తెలుగు సినిమా ఇ
రీల్ లైఫ్ లో మాత్రమే కాదు రియల్ లైఫ్ కూడా మానవత్వం ఉందని మరోసారి సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ లతన మానవత్వాన్ని చూటుకుని అందరికీ ఆదర్శంగా నిలిచాడు. హైదరాబాద్ నానక్రాం గూడ నుంచి షూటింగ్ పూర్తి చేసుకుని కారులో వెళ్తున్న సాయి ధరమ్ తేజ్కు.. మార�
కావేరి నది పరిరక్షణ కోసం ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ సమంత ముందుకొచ్చింది. సమంత సినిమాలతో బిజీగా వుంటూనే సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటుంది. ప్రత్యూష ఫౌండేషన్ను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కావేరి పిలుస్తోంది… లక్ష మ�
ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రూమర్స్ చాలా కామన్. సినిమా పట్టాలెక్కకముందే ఇదే స్టోరీ అంటూ వంద కథలు వినిపిస్తాయి. ఎవరికి వారే సినిమాలకి టైటిల్స్ కూడా పెట్టేస్తారు. ప్రస్తుతం టాలివుడ్ స్టార్ హీరోస్ సినిమాలపై ఇలాంటి రూమర్సే తెగ హల్ చల్ �
టాలీవుడ్ లో లైంగిక వేధింపులు పెరిగిపోయాయని సినీ నటి శ్రీరెడ్డి చేసిన ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. శ్రీరెడ్డికి మద్దతుగా అప్పట్లో మహిళా సంఘాలు వేసిన పిటిషన్ ను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. ప్యానెల్ ఏర్పాటు చేస్తూ జీవో నం�
యూ ట్యూబ్ ఛానల్స్పై కంప్లయింట్ చేశారు పూనమ్ కౌర్. వాళ్లను వదలొద్దని..చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు ఆమె. కొన్ని రోజులుగా యూ ట్యూబ్లో తనపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 16వ తేదీ మంగళవారం హైదరాబాద్ సైబర్ క
అప్పటి హీరోయిన్, నటి అయిన సంగీత వ్యవహారం కోలీవుడ్ ను కుదిపేస్తోంది. తన ఇంట్లోనే ఇన్నాళ్లు ఉంటున్న కన్నతల్లిని..
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్’ ఏప్రిల్ 09వ తేదీ మంగళవారం అమరావతికి వెళుతున్నారు. ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను పరమార్శించనున్నారు. ఈ సందర్భంగా జనసేనకు మద్దతు తెలియచేయనున్నారు. నర్సాపురం ఎంపీ అభ్యర్థి నాగబాబుకు కూడా మద్దతు ప్ర�