Home » Tollywood
సినీ నటుడు మోహన్ బాబు తమ కుటుంబానికి ఎలాంటి హానీ చేయలేదని..కేవలం బాబుతో కలవడమే చేసిన తప్పని వైసీపీ నేత లక్ష్మీ పార్వతి స్పష్టం చేశారు. తప్పని పరిస్థితుల్లో ఆ రోజు చంద్రబాబుతో వెళ్లారని.. అందుకు కారణాలు ఇవే అంటూ చెప్పుకొచ్చారు. కొన్ని రోజుల�
కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకి ఏడాది జైలు శిక్ష పడింది. హైదరాబాద్ ఎర్రమంజిల్ కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. 2010లో నమోదు అయిన చెక్ బౌన్స్ కేసు ఇది. పూర్తి వివరాల్లోకి వెళితే..
సినీ నటులు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఏపీలోని వైసీపీ పార్టీకి స్టార్స్ క్యూ కడుతున్నారు.
ప్రెస్టేషన్.. ప్రెస్టేషన్.. మనిషిలో కామన్ గా ఉండే పాయింట్ ఆధారంగా తెరకెక్కిన మూవీ ఎఫ్2. సంక్రాంతి బరిలో దిగి బంపర్ హిట్ కొట్టింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అందరికీ మన్ననలు పొందింది. ప్రెస్టేషన్, అంతేగా అంతేగా అనే డైలాగ్స్ మోస్ట్ పాపులర్ లిస్ట�
ఎన్నడూ లేనంతగా ఉత్కంఠభరితంగా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు ఆదివారం(మార్చి 10, 2019) ఉదయం 8గంటలకు ప్రారంభమయ్యాయి. ఫిల్మ్ ఛాంబర్లో
టాలీవుడ్లో సహజ నటిగా పేరొందిన జయసుధ పార్టీ మార్చేశారు. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. లోటస్ పాండులో జగన్ను మార్చి 07వ తేదీ గురువారం ఆమె కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో జయసుధ మాట్లాడారు. జగన్ సీఎం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. పార్టీలో చేరడం సం�
ఊహలు గుసగుసలాడె సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ రాశీఖన్నా. ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడినా.. అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అయితే అందుకు కారణం ఆమె వ్యక్తిత్వమేనని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. రాశీఖన్నా ఓ ఇం�
పుల్వామా ఉగ్రదాడికి విషాదంలో మునిగిపోయిన భారత్.. 2019, ఫిబ్రవరి 26 మంగళవారం జరిగిన సర్జికల్ స్ట్రైక్తో ప్రతీకారం తీర్చుకున్నట్లు అయింది. ఈ ఘటన పట్ల దేశంలో ప్రతి ఒక్క పౌరుడు సగర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నాడు. ఎందరు స్పందించినా తమ అభిమాన తారల�
ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మృతిపట్ల సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులు ప్రగాఢ సంతాపం వెలిబుచ్చారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ..సోషల్ మాధ్యమాల్లో ట్వీట్లు చేశారు. ఓ గొప్ప దర్శకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 22వ తేదీ శుక్ర�
సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ ఇక లేరు. ఫిబ్రవరి 22వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా పెరలాసిస్ వ్యాధితో బాధ పడుతున్నారు. గచ్చిబౌలి లోని ఏఐజి హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పాలకొల్లులో నరసింహ మూర్తి