-
Home » upset
upset
Medico Student Preeti : సైఫ్ వేధింపులపై ఫోన్ లో తల్లితో చెప్పి బాధపడిన ప్రీతి
మెడికో విద్యార్థి ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రీతి ఆత్మహత్యాయత్నానికి ముందు సైఫ్ వేధింపులపై ఫోన్ లో తల్లితో చెప్పి బాధపడ్డారు. సైఫ్ తనతోపాటు జూనియర్స్ ను వేధిస్తున్నాడని ప్రీతి తన తల్లికి చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు.
కొలీగ్స్తో అసంతృప్తి.. సందేశం పంపి ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగి
సెక్టార్ 9ఏ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. భార్య పూజా మోహర్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అమిత్, పూజాలకు పెళ్లై పదేళ్లైంది. కాగా, ఆఫీసు పనిలో ఒక నిర్ణయమై ఒక మహిళా సహోద్యోగితో అమిత�
Young Man Suicide : సినిమా బాగాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న యువకుడు
తల్లి ఊరేళ్లడంతో రవితేజ శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మనస్థాపంతోనే సూసైడ్ చేసుకున్నట్లు సూసైడ్ నోట్ లో వెల్లడించారు. తన అభిమాన హీరో నటించిన సినిమా బాగాలేదంటూ తల్లికి చెప్పాడు.
CJI NV Ramana : సుప్రీం జడ్జిల నియామకాల వార్తలపై సీజేఐ తీవ్ర అసంతృప్తి
సుప్రీంకోర్టులో కొత్త జడ్జీల నియామకానికి సంబంధించి కొలీజియం సిఫార్సులు ఇవేనంటూ మీడియాలో వస్తున్న వార్తలు రావడంపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
Yediyurappa Supporters : షాపులు మూసేసిన యడియూరప్ప అభిమానులు
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి బీఎస్ యడియూరప్ప సోమవారం రాజీనామా చేయడంతో ఆయన సొంతూరు ప్రజలు నిరాశ చెందారు.
పెంపుడు కుక్క చనిపోయిందని..యువతి ఆత్మహత్య
pet dog’s death, Chhattisgarh woman kills self : జంతువులంటే..కొంతమందికి యమ ప్రేమ. వాటికి ఏమైనా అయ్యిందంటే తట్టుకోలేకపోతారు. అవి కనిపించకపోతే..కంప్లైట్స్ కూడా ఇస్తుంటారు. అయితే..తాను ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్క చనిపోవడంతో ఆ యువతి తట్టుకోలేకపోయింది. కుక్క మరణాన్ని తట్�
హీరోయిన్లపై బ్రహ్మాజీ ఆగ్రహం
కరోనా లాక్డౌన్ : తెలుగు సినీ కార్మికులను ఆదుకోవడానికి ఏర్పాటు చేసిన ‘సీసీసీ మనకోసం’ చారిటీ సంస్థకు హీరోయిన్స్ మద్దతు తెలపడం లేదంటూ అసహనం వ్యక్తం చేసిన బ్రహ్మాజీ..
ట్రంప్ కోసం రాష్ట్రపతి విందు…హాజరుకానన్న మన్మోహన్
రెండు రోజుల పర్యటన కోసం ఇవాళ(ఫిబ్రవరి-24,2020)భారత్ కు విచ్చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అగ్రరాజ్యం అధ్యక్షుడి రాక సందర్భంగా గౌరవార్ధం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మంగళవారం రాత్రి రాష్ట్రపతి భవన్ లో విందు ఇవ్వనున్నారు. ఇప్పటికే
“మహా ప్రభుత్వం” ఐదేళ్లు కొనసాగేనా? : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తి …ఒకరు రాజీనామా
మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ ఇప్పుడు కొత్త మిత్రపక్షాల మధ్య విబేధాలకు దారితీసినట్లు తెలుస్తోంది. కేబినెట్ లో బెర్త్ దక్కకపోవడం పలువురు కాంగ్రెస్,సేన,ఎన్సీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. సీనియర్ కాంగ్రెస్ లీడర్,మాజీ సీఎం పృధ్
వారి వైఖరి నచ్చలేదట : తీవ్ర మనస్తాపం చెందిన అద్వాణీ
గాంధీనగర్ సీటు కేటాయింపు విషయంలో బీజేపీ నాయకులు వ్యవహరించిన తీరుపట్ల బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.గాంధీనగర్ సీటు కేటాయించకపోవడం కన్నా బీజేపీ నేతలు వ్యవహరించిన తీరు ఆయనను ఆందోళనకు గురి చేసిందని అడ్వాణీ