Home » Uttar Pradesh
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 27వ నంబర్ అయోధ్య జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మరణించారు. ఈ ప్రమాద ఘటనలో మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.....
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరణాసిలో బుధవారం తెల్లవారుజామున కారు ట్రక్కును ఢీకొనడంతో 8 మంది మరణించారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాద ఘటన జరిగింది....
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
స్కూల్ టీచర్లు పిల్లలకు పాఠాలు చెప్పకుండా ఇన్ స్టా రీల్స్ చేస్తున్నారు. విద్యార్ధుల్ని పట్టించుకోకుండా ఇన్ స్టా రీల్స్ చేస్తుండటంతో పాఠాలు అటకెక్కాయి. పైగా రీల్స్ లైక్ చేసి షేర్ చేయాలని విద్యార్ధుల్ని టీచర్లు బెదిరిస్తున్నారు.
ఆస్కార్ అవార్డు గ్రహీత స్మైల్ పింకీ ఫేమ్ ఇంటికి అధికారులు కూల్చివేత నోటీసు జారీ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్లో పింకీ సోంకర్ ఇంటిని కూల్చివేయడానికి అటవీ శాఖ నోటీసు జారీ చేసింది. పింకీ తన జీవితం ఆధారంగా తీసిన స్మైల్ పింకీ �
చిన్నపాటి వ్యాపారం చేస్తూ, ట్యూషన్ తరగతులు నిర్వహిస్తున్న అల్కా పాఠక్ తన పొదుపును నగదు, నగల రూపంలో లాకర్లో ఉంచింది.
మధురలో ప్యాసింజర్ రైలు ప్లాట్ఫారమ్ ఎక్కేసింది. రైలు సిబ్బంది వీడియో కాల్లో మాట్లాడుతూ ఉండగా ఈ సంఘటన జరిగింది. ఈ ఘటన జరగడానికి అసలు కారణం ఏంటి?
మీరట్లో ఓ సీసీ ఫుటేజ్ వైరల్ అవుతోంది. బైక్లో ఓ పోలీసు ఏదో పెడుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. బైక్లో ఇల్లీగల్ గన్ ఉందంటూ పోలీసులు ఓ కుటుంబంలోని వ్యక్తిని అరెస్టు చేసారు. అసలు ఏం జరిగింది?
ఆమె బడికి వెళ్లడం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఆమె గ్రామంలోని మరో 25 మంది మహిళలు కూడా విద్యను అభ్యసించేందుకు వస్తున్నారని స్థానిక టీచర్లు చెప్పారు.
ప్రతీయేటా శ్రీరామనవమి రోజున గర్భగుడిలోని విగ్రహాలపై సూర్యకిరణాలు నిరంతరాయంగా ప్రసరించేలా ఆలయ శిఖరంపై ఓ ప్రత్యేక నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నృపేంద్ర మిశ్ర తెలిపారు.