Home » Uttar Pradesh
గురువారం అర్ధరాత్రి 1గంట సమయంలో ట్రాక్టర్ ను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10మంది మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
అంతేకాదు, మరొక యువకుడు స్తంభం పైభాగంలో కూర్చున్నాడు. ఈ వీడియోను..
ఈ కేసును విచారించిన కోర్టు, అటువంటి నిషేధిత వస్తువులు దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించే యంత్రాంగానికి సంబంధించిన సూచనలను కోరాలని..
వైరల్ వీడియోల కోసం ఇలాంటి చిల్లర పనులు చేసి ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని, తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు.
ఈ రెండు వీడియోలు చూశాక.. అంతా బెంబేలెత్తిపోతున్నారు. వీళ్లసలు మనుషులేనా అని మండిపడుతున్నారు.
యూపీలోని మీరట్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. మూడు అంతస్తుల భవనం కూలిపోయిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు.
ఖాన్ జ్యూస్ షాప్లో సోదాలు చేయగా.. లీటరు మానవ మూత్రం నింపిన డబ్బా కనిపించిందని అన్నారు.
డివిజనల్ పారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్ఓ) అజిత్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఐదు తోడేళ్లు పట్టుకున్నాం. మరో తోడేలును బంధించాల్సి ఉంది. త్వరలో దాన్నికూడా బంధిస్తామని తెలిపారు.
తోడేళ్ల దాడులు పెరిగిపోవడంతో యూపీ సర్కార్ సీరియస్ యాక్షన్కు రెడీ అయింది. కనిపిస్తే కాల్చేయాలని ఆదేశాలు ఇచ్చేసింది. 9 మంది షార్ప్ షూటర్లను కూడా రంగంలోకి దించింది యోగి సర్కార్.
భవనం కూలిందన్న సమాచారం అందుకున్న వెంటనే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్..