Home » Uttar Pradesh
రజత్ కుమార్ 2022 డిసెంబర్ లో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. దేశవ్యాప్తంగా అతడి పేరు మార్మోగిపోయింది.
రాత్రి 11 గంటల ప్రాంతంలో సడెన్ ఎంట్రీ ఇచ్చింది. బంధువులు అరుపులు పెట్టారు. తమ ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడి నుంచి రోడ్ లోకి పరుగులు తీశారు.
ఈ టెక్నిక్ ను గతంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ప్రశంసించడం జరిగింది.
ఆ ఇద్దరు మహిళలను ఇన్స్టాగ్రామ్ కలిపింది. ప్రతిరోజు చాటింగ్ చేసుకునేవారు.
పవిత్రత, పుణ్యం మాత్రమే కాదు.. ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే శక్తి ఉంది కుంభమేళాకు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా భక్తజనంతో కిక్కిరిసిపోతుంది.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన 50మంది యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బస్సు, అందులోని సామాగ్రి పూర్తిగా దగ్దం అయ్యాయి.
పవిత్ర నదీ సంగమం ప్రయాగ్ రాజ్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ‘మహా కుంభమేళా’ ప్రారంభమైంది. పుష్య పౌర్ణమి అయిన సోమవారం తెల్లవారు జామునుంచే లక్షలాది మంది భక్తులు
కోట్లాది మంది భక్తులు హాజరయ్యే మహా కుంభమేళా కోసం యూపీ ప్రభుత్వం పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.
ఈ మహాకుంభ్ కు 6వేల 300 కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం అవుతుందని అంచనా వేసిన యూపీ ప్రభుత్వం.. ఇప్పటికే 5వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసింది.