Home » Video Goes Viral
ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కు ముందు నెట్స్ లో రిషబ్ పంత్ సిక్సుల మోత మోగించాడు. ఈ క్రమంలో స్టేడియం పైకప్పు పగిలిపోయింది.
భారత్-ఎ జట్టు తొలి ఇన్నింగ్స్ లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ సెంచరీతో అదరగొట్టాడు..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో క్లిప్ పై మెక్రాన్ స్పందిస్తూ.. ఆ సమయంలో ఏం జరిగిందో చెప్పారు.
వైభవ్ సూర్యవంశీ మరోసారి వీరవిహారం చేశాడు. అద్భుత బ్యాటింగ్ తో కేవలం 27 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ చేశాడు
ఐపీఎల్ -2025లో భాగంగా సోమవారం లక్నో సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో అభిషేక్ శర్మ, దిగ్వేశ్ రాఠిల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ బహవల్పూర్ నగరంలో ఉన్న జైషే మహమ్మద్ కు చెందిన సుభాన్ అల్లా కేంద్రంపై భారత క్షిపణి దాడులు చేశాయి
లక్నో జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ పరుగులు రాబట్టడంలో మళ్లీ విఫలమయ్యాడు.
యుజ్వేంద్ర చాహల్ అద్భుత బౌలింగ్ తో హ్యాట్రిక్ వికెట్లు తీయడంతోపాటు ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు.
చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై ప్లేయర్ డెవాల్డ్ బ్రెవిస్ అద్భుత క్యాచ్ తో అందరినీ ఆశ్చర్య పర్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ వద్దకు వెళ్లి ‘ఇది నా మైదానం’ అంటూ..