Home » VijayaSai Reddy
ఓటర్లకు డబ్బులు పంచినా.. ప్రజలు వైసిపికి పట్టం కట్టబోతున్నారు. జిల్లాలో వైసిపి గెలవడం కోసం అందరం కలిసి పనిచేశాం.
నిబంధనల ప్రకారం అధికారులు వ్యవహరించాలని కోరుతున్నాం. వాళ్ళ అక్రమాలన్నీ రికార్డుల్లో ఉంటాయి.
ఎం జగన్ మోహన్ రెడ్డిపై రాయి దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిలు అన్నారు
Vijayasai Reddy: సంధ్యా ఆక్వా కంపెనీ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారిదేనని తెలిపారు. టీడీపీ నేతలతో వారికి సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు.
గతంలో ఎన్డీయేలో ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏం మేలు చేశాడో చెప్పాలని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
వైసీపీ అధిష్టానం తాజాగా 9వ జాబితాను శుక్రవారం (మార్చి 1న) వెల్లడించింది. ఒక పార్లమెంట్ నియోజకవర్గం, రెండు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన కొత్త ఇంఛార్జులను నియమించింది.
విజయసాయి రెడ్డి బావమరిది, మాజీ ఎమ్మెల్యే గడి కోట ద్వారకానాథ రెడ్డి కూడా టీడీపీలో చేరుతున్నారు.
అమ్మ ఒడి దండగ అని రాళ్లు విసిరిన వ్యక్తి లోకేష్ అని విమర్శించారు. వాళ్ల చదువుల గురించి లోకేష్ కు కొంచెం అయినా బాధ్యత ఉందా అని ప్రశ్నించారు.
ఏపీలో మద్యం అమ్మకాలపై కొన్నిరోజులుగా పురంధేశ్వరి తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలో ఆమె మాట్లాడుతూ.. ఏపీలో ఉగ్రవాదం కన్నా మద్యం ప్రమాదకరంగా మారిందని ఆరోపించారు.
వైసీపీ నేతలంటేనే డైవర్షన్ పాలిటిక్స్ కి పెట్టింది పేరు. ప్రశ్నిస్తే కేసులు పెట్టటం..ఎదురు దాడి చేయటం తప్ప..డెవలప్ మెంట్ గురించి మాట్లాడటం మీకు చేతకాదు అంటూ ఎద్దేవా చేశారు.