Home » Vizag Steel Plant
ఫోకస్ పెంచిన కేంద్రం.. సమస్యలు పరిష్కారం అవుతాయా?
గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో ఒక్క పరిశ్రమ రాకపోగా, వచ్చినవి కూడా వెనక్కి పోయాయంటూ గత వైసీపీ ప్రభుత్వం పాలనపై కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ విమర్శలు చేశారు.
టీడీపీ భరత్ డ్రగ్స్ లో ఇరుక్కున్నారు. కాబట్టి గెలవరు. వైసీపీలో అంత దమ్మున్నోడు ఎవరూ లేరు.
రెండు పార్టీలకూ ఒకే సమస్య గుదిబండగా మారడంతో ఓటర్లు ఎవరిని ఆదరిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.
స్టీల్ ప్లాంటును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, పూర్తి సామర్థ్యంతో నడపాలని..
ఇదెక్కడి న్యాయం? ఎవరికైనా కష్టం వస్తే ప్రభుత్వం తీరుస్తుందని ప్రభుత్వానికి చెప్పుకుంటారు. కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయినా అటు కేంద్ర ప్రభుత్వం అయినా మీరే దొంగలై మీరే దోచుకుంటుంటే.. ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి?
ఇటీవలే యూనివర్సిటీ అనే సినిమాతో వచ్చిన ఆర్ నారాయణమూర్తి త్వరలో మరో సినిమాతో రాబోతున్నారు.
బీజేపీ ఎంపీ జీవీఎల్ మరోసారి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయింది అంటూ జీవీఎల్ వ్యాఖ్యానించారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం 4 వేల కోట్లు ఏర్పాటు చేస్తానంటూ ప్రకటించని కేఏ పాల్ అన్నట్లుగా నాలుగు వేల కోట్టు రెడీ చేశాను అంటూ తెలిపారు. కేంద్రం అనుమతి ఇస్తే..సమస్య తొలగినట్టేనని అన్నారు పాల్.
KA Paul: కవిత అరెస్ట్ అయితే అవనివ్వండి, అవినీతి చేయకపోతే బయటకి వస్తారు కదా? అని కేఏ పాల్ అన్నారు.