Home » Weather
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈశాన్య మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పడీనం స్థిరంగా ఉంది. దీనికి అనుబంధంగా 7.6
తెలంగాణ వ్యాప్తంగా సోమవారం నుంచి కురువనున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని వినాయకచవితి మండపాలను ఏర్పాటు చేసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. సోమవారం నుంచి 3రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. బంగాళాఖాతం పశ్చిమ మధ్య ప్రాంత
తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 24, ఆగస్టు 25 తేదీల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈశాన్య మధ్యప్రదేశ్, దక్షిణ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోం�
ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఆగస్టు 23వ తేదీ శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఉప�
కొన్ని రోజులుగా నిప్పులు కక్కుతున్న భానుడు కాస్త శాంతించాడు. మరో రెండు, మూడు రోజులు ఉష్ణతాపం నుంచి తాత్కాలికంగా ఉపశమనం కలిగించనున్నాడు. అయితే అకాల వర్షాల రూపంలో వరుణుడు పిడుగుల వర్షాన్ని కురిపించనున్నాడు. తెలంగాణ నుంచి కొమరిన్ ప్రాంతం వర
హైదరాబాద్ : తెలంగాణ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఆవర్తనం నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో రాగల 24 గంటల్లో ఉరుములు �
హైదరాబాద్ : ఎండలు మండిపోతున్నాయి. భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. రోజు రోజుకి పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో జనాలు విలవిలలాడిపోతున్నారు. ఉత్తర తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబ�
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. అయితే ఈ ఎండల నుండి కొంత ఉపశమనం పొందే వీలుంది. ఎందుకంటే మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ 29వ �
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్గా మారింది. చెన్నైకి ఆగ్నేయ దిశగా 1,190 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ఇది తీరం వైపుకు దూసుకొస్తోంది. రాగల 24 గంటల్లో ఇది పెను తుఫాన్గా మారే అవకాశం ఉందని తుపాన
ఏపీకి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. హిందూ మహాసముద్రానికి అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. రాగల 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అనంతరం ఏప్రిల్ 27వ తేదీ శనివారం రాత్రికి త