Home » Weather
హైదరాబాద్: పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడి పోతున్నారు. తెలంగాణాని ఆనుకుని ఉన్న ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని దీని ప్రభావం వలన సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయన�
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు సుర్రుమంటున్నాయి. సూర్యుడు మార్చి మాసంలోనే భగభగలాడిస్తున్నాడు. ఎండల తీవ్రత అధికంగా ఉంటోంది. పలు జిల్లాల్లో సాధారణం కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. మార్చి 29వ తేదీ కూడా కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే 2
మార్చి నెలలో వేసవి తాపం తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా ఉంది. భానుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు రానున్నాయి. తెలంగాణలో ఎండలు మరింత పెరుగుతుంటే.. ఏపీ కోస్తా ప్రాంతాల్లో చిరు జల్లుల�
అమెరికాలో బాంబ్ సైక్లోన్ బీభత్సం సృష్టిస్తోంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న చలిగాలుల ధాటికి ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది.తుఫాను తీవ్రరూపం దాల్చడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.ఉత్తర కొలరాడా, తూర్ప
హైదరాబాద్: శ్రీలంక సమీపంలోని కుమరీన్ ప్రాంతం నంచి కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఉన్నందున పగటి ఉష్ణోగ్రతలు శనివారం నాడు సాధారణం కంటే 3 డిగ్రీలు తగ్గాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 32 నుంచి 38 డిగ్రీల
ఏడాది సూర్యుడు భగభగలాడిస్తాంట. బయటకొస్తే చురుక్కుమనిపిస్తాడు. ఫిబ్రవరి నెలాఖరు నుండే ఎండలు మండుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈసారి మాత్రం ఎండలు విపరీతంగా ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్
ఈ ఎండకాలంలో గత ఏడాదికన్నా మాత్రం వడగాలుల తీవ్రత అధికంగానే ఉంటుందని హెచ్చరించింది. వడగాలులపై అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు వాతావరణ శాఖాధికారులు ప్రకటించారు. మార్చి 06వ తేదీ నుండి శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాజస్
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. హిందూ మహాసముద్రంతో పాటు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ఫలితంగా మార్చి 1 శుక్రవారం, మార్చి 2 శనివారాల్లో నగరంలో వర్షం పడే ఛాన్స్�
రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంది. ఫిబ్రవరి 28, మార్చి 1వ తేదీల్లో వాతావరణంలో ఎలాంటి మార్పు ఉండదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. బంగాళాఖాతం నైరుతి ప్రాంతంలో అల్పపీడన �
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే భానుడి భగభగలు మొదలయ్యాయి. ఫిబ్రవరి 3వ వారంలోనే ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోయాయి.