Home » Weather
హైదరాబాద్ : శ్రీలంక సమీపంలోని కోమరిన్ ప్రాంతం నుంచి తమిళనాడు మీదుగా తెలంగాణ వరకు 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. తెలంగాణాలో అదే ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉండటంతో వర్షాలు కురుస్తు
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చలికాలంలో వానలు పడుతున్నాయి. అకాల వర్షాలతో రైతన్నలు కన్నీళ్లు కారుస్తున్నారు. చేతికొచ్చిన పంటలు నీట మునిగిపోతుండడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంల�
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా 15 శాతం వర్షపాతం నమోదైంది. 15 జిల్లాల్లో సాధారణ వర్షపాతం…16 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైనట్లు భూగర్భజల వనరుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాష్ట్ర వార్షిక సాధారణ వర్షపాతం 852 మి.మీ. కాగా 721 మి.మీ.గా నమోదైంది. 584 మండలాల
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి చలి తగ్గుముఖం పడుతోందని హైదరాబాదా వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మహబూబ్ నగర్, ఖమ్మం తోపాటు రాష్ట్రంలోని అనేక పట్టణాల్లో సాధారణం కంటే 3 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు పెరిగాయని వారు
సిడ్నీ : వరదలు ముంచెత్తుతున్నాయి. ఈశాన్య ప్రాంతంలో వరదల ధాటికి జనజీవనం స్తంభించిపోతోంది. వీధులన్నీ వరదనీటితో పొంగిపొర్లుతున్నాయి. క్వీన్స్ లాండ్ రాష్ట్రంలోని టౌన్స్ విల్ నగరంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. కనీసం రాకపోకలకు కూడా వీలు లేకపోవ�
హైదరాబాద్ : చలి కేక పుట్టిస్తోంది. పగలు ఎండ ఉంటుండగా సాయంత్రం అయ్యిందంటే చాలు..చలి గజ గజ వణికిస్తోంది. హిందూ మహాసముద్రం..దీనిని ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రం..ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి క్రమంగా బలహీన పడుతోంది. దీనివల్ల ఉత్తర, ఈశాన్య ద�
అమెరికా గడ్డకట్టుకుపోయింది. అంటార్కిటికానా..అమెరికానా అని అనుకోవాల్సిన పరిస్థితి. గతంలో ఎన్నడూ లేని విధంగా శీతల గాలులు అమెరికాను వణికిస్తున్నాయి. ఆర్కిటిక్ కంటే తక్కువకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.పోలార్ వొర్టెక్స్ కారణంగా ఆర్కిటిక్ ప్రాంతం
హైదరాబాద్: హిందూ మహాసముద్రం, అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఆవరించి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఉత్తర దిశ, ఈశాన్య దిశల నుంచి ఈదురు గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందన
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఉపరితల ద్రోణి ప్రభావం ఉంది. దక్షిణ కర్ణాటక మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. ఈ కారణంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగ�
హైదరాబాద్: రాష్ట్రంలో గత 2 రోజులుగా వాతావరణం మారిపోయింది. శనివారం సాయంత్రం నుంచి హైదరాబాద్ నగరంలో కురిసిన వర్షానికి జనాలు ఇబ్బంది పడ్డారు. గత రాత్ర్రి నుంచి వాన కొన్ని ప్రాంతాల్లో జల్లులా పడుతూనే ఉంది. జీహెచ్ఎంసీ అధికారులు వాన �