Home » Women Reservation Bill
మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏడున్నర గంటలపాటు చర్చ కొనసాగింది.
2014 జూన్ లో తెలంగాణ మొదటి సమావేశాల్లోనే మహిళా బిల్లుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని, బిల్లు కేంద్రానికి పంపి 10 ఏళ్ళు అయిందని తెలిపారు. 128వ రాజ్యాంగ సవరణను, డీ లిమిటేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు.
హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఇంటర్నేషనల్ టెక్ పార్క్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
జనాభా గణన 2021లో నిర్వహించాల్సి ఉంది. అయితే అది ఇంతవరకూ జరగలేదు. ఇది ఎప్పుడు జరుగుతుందో ఇప్పుడు ఏమీ చెప్పలేము. జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ ఉంటుంది. అంటే జనాభా పరంగా లోక్సభ నియోజకవర్గాన్ని పునర్నిర్మించి, అప్పుడే ఈ చట్టం అమలులోకి వస్తుంది
పాత పార్లమెంట్ భవనానికి బయటి నుంచి అతిథులు వస్తుంటే చాలా ఇబ్బందిగా అనిపించేది. ఈ రోజు చాలా అదృష్టవంతమైన రోజు. కొత్త పార్లమెంట్ భవనంలో పార్లమెంట్ జరుగుతోంది. ఇది చాలా ముఖ్యమైంది. పాత పార్లమెంట్ భవనం పరిస్థితి మరీ దారుణంగా ఉంది
న్యాయ మంత్రి తంబి దురై ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు లేచి నిలబడ్డారు. ఆ సమయంలో పార్లమెంటులో తీవ్ర దుమారం రేగింది. తోపులాట కూడా జరిగింది. కొందరు ఎంపీలు ఆయన చేతుల్లోంచి బిల్లు కాపీని తీసుకుని లోక్ సభలోనే చించివేశారు
బిల్లు ఆమోదం అయితే పొందుతుంది కానీ, ఇది ఇప్పట్లో అమలులోకి వచ్చేలా కనిపించడం లేదు. అంటే, 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇది అమలు కాకపోవచ్చని తెలుస్తోంది. కారణం, ఇందులో ప్రభుత్వం రెండు విషయాల్ని ప్రధానంగా ప్రస్తావించింది
బెంగాల్కు చెందిన 11 మంది మహిళా ఎంపీలు లోక్సభకు చేరుకోగా, అందులో 4 మంది ఎంపీలు సినీ నేపథ్యానికి చెందిన వారే. నుస్రత్ జహాన్, మిమీ చక్రవర్తి, శతాబ్ది రాయ్ తృణమూల్ నుంచి ఎంపీలుగా గెలిచారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు ముందుకు సాగడాన్ని కులవాద పార్టీలు సహించలేవని బీఎస్పీ అధినేత మాయావతి నిప్పలు చెరిగారు. బిల్లు ఆమోదానికి పూర్తి సహకారం అందిస్తామని, సీట్లు పెంపకం అనంతరం ఎలాంటి రాజకీయాలు చేయకూడదని మాయావతి సూచించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం తగిన సమయం కోసం వేచిచూస్తున్నట్లు తెలిపింది. దాని ఆధారంగానే నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశంలో లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల వంటి ఎన్నికైన సంస్థలలో మహిళా రిజర్వేషన్ను గట్ట