Home » Yashasvi Jaiswal
ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో భారత ప్లేయర్లు ఏడు కీలకమైన క్యాచ్లు వదిలివేయడంపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హెడింగ్లీ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమిలో యశస్వీ జైస్వాల్ది కీలక భూమిక..
యశస్వీ జైస్వాల్ మూడు కీలక క్యాచ్లు వదిలేయడంతో డ్రెస్సింగ్ రూంలో కోచ్ గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు..
విదేశీ పర్యటనల్లో తన ట్రాక్ రికార్డును కొనసాగిస్తున్నాడు టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్.
యశస్వీ జైస్వాల్ దిగ్గజ ఆటగాడు డాన్ బ్రాడ్మాన్ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టి సరికొత్త రికార్డును నెలకొల్పాడు.
ఇంగ్లాండ్ గడ్డపై యశస్వి జైస్వాల్ అదరగొట్టాడు.
భారత్ జట్టు జూన్ 20 నుంచి ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను ఆడనుంది.
అంపైర్ నిర్ణయంపై జైస్వాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంపైర్ ఔట్ ఇచ్చినా క్రీజు వదిలి వెళ్లకుండా ..
క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం డబ్ల్యూటీసీ 2023-25 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ను ప్రకటించింది.
18మంది సభ్యుల జట్టులో ఓపెనర్ యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, కరుణ్ నాయర్, తనుష్ కోటియన్ , సర్ఫరాజ్ ఖాన్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్ లతోపాటు పలువురికి చోటు దక్కింది.