Home » YCP MP
టీడీపీ చేస్తున్న విమర్శలను ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. బాబు టార్గెట్గా ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. కుప్పంలో టీడీపీ నిర్వహించిన ప్రజా చైతన్య యాత్రపై వైసీపీ కౌంటర్ ఇస్త
ఏం బతుకులు మీవి అంటూ ప్రతిపక్ష పార్టీ టీడీపీపై ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. ఏపీకి మూడు రాజధానుల విషయంలో టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు 2020, ఫిబ్రవరి 23వ తేదీ ఆదివారం ట్విట్టర్ వేదికగా పలు ట్వీ�
గోదావరి నుంచి కృష్ణ, కృష్ణ నుంచి పెన్నా, పెన్నా నుంచి కావేరీ నదులకు నీటి మళ్ళింపు కోసం నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్ల్యుడీఏ) ముసాయిదా ప్రణాళికను రూపొందించినట్లు కేంద్ర జల శక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ రాజ్యసభలో �
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 సంవత్సరానికి పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ చాలామంచి బడ్జెట్ అని వైసీపీ ఎంపీ రఘరామ కృష్ణంరాజు అన్నారు. బడ్జెట్లో వ్యవసాయరంగానికి తాగునీటి రంగానికి అత్యధికనిధులు కేటాయించారని ఆ�
ఓపిక పట్టు ఉమా..మ్యావ్ మ్యావ్లు ఆపేయ్ అంటున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. సింహంలా గర్జించలేవు..ప్రాణాలు తీసిన హంతకుడివి..నువ్వు నీతులు వల్లిస్తే ఎలా అని ప్రశ్నించారు. కొన్ని రోజులుగా వైపీపీ, టీడీపీ మధ్య వార్ నెలకొంది. నేతల మధ్య మాటల తూటాల
రాజధాని రైతులకు అన్యాయం జరగదని, తమకు న్యాయం జరగాలని వారు ఆందోళన చేయడం సబబేనని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు. రాజధాని తరలింపుపై అమరావతి రైతుల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో… ఈ అంశంపై ఇంకా స్పష్టత రాలేదని చెప
ఇంగ్లీష్ మీడియంపై.. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు సొంతపార్టీలో దుమారం రేపుతున్నాయి. ఎంపీ కామెంట్స్పై.. సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ఇంగ్లీష్ మీడియంపై.. ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా పార
విశాఖకు మహర్దశ పట్టబోతోంది..అన్ని ప్రాంతాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది..ప్రతి ఇంటి అభివృద్దే సీఎం జగన్ ధ్యేయం..ప్రజల అభివృద్ధిపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. 2019, అక్టోబర్ 31వ తేదీ గురువారం మీడి�
గ్రామ వాలంటీర్లు 5వేల రూపాయల జీతంతో పనిచేస్తే.. పెళ్లికి పిల్లను కూడా ఇవ్వటంలేదని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. మాజీ మంత్రి, మాజీ సీఎంకుమారుడు లోకేష్ ను టార్గ�
నామినేషన్కు ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. పార్టీల్లో టెన్షన్ మొదలయ్యాయి. ముఖ్యంగా హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ నామినేషన్ విషయం ఉత్కంఠ రేపుతోంది. ఆయన వీఆర్ఎస్ విషయం వివాదం రేపుతోంది. దీనిపై మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.