Home » Yogi Adityanath
సూపర్ స్టార్ జైలర్ సినిమా ఇంతటి భారీ విజయం సాధించడంతో సెలబ్రిటీల్లో ఆయన అభిమానులు అంతా థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు జైలర్ సినిమాని చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఏకంగా సీఎంలు కూడా థియేటర్స్ కి వెళ్లి మరీ జైలర్ చూస
ఒకరు దేశ ప్రధాని సోదరి.. మరొకరు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సోదరి.. ఇద్దరు ఓ ఆలయం వద్ద కలిసారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. వారు ఒకరినొకరు పలకరించుకున్న విధానం, సింప్లిసిటీ నెటిజన్ల మనసు దోచుకుంది.
1991లో విశ్వేశ్వర ఆలయాన్ని ధ్వంసం చేసిన అనంతరం మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు అక్కడ మసీదు నిర్మించబడిందని, అదే నేటి జ్ఞాన్వాపి మసీదని కాశీ విశ్వనాథ ఆలయానికి చెందిన భక్తులు ఒక దావా వేశారు
బక్రీద్, మొహర్రం సందర్భంగా రోడ్లపై ప్రయాణించే వారికి ఇబ్బంది కలుగకుండా చూడాలి. రోడ్డు భద్రతలను పాటించాలి. రోడ్డు భద్రత అమలు విషయంలో సంబంధిత మత పెద్దలతోను, విద్యావేత్తలతోను స్థానిక అధికారులు సంప్రదించాలి.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు.
CM Yogi : మాఫియాను మట్టిలో కలిపేస్తానన్న యూపీ సీఎం యోగి శపథం నెరవేరినట్టేనా?
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పాలన చట్టం ఆధారంగా కొనసాగడం లేదు. గన్ చూపించి నడిపిస్తున్నారు. నేను ఈ విషయాన్ని చాలా కాలంగా చెప్తున్నాను. అతిక్, అతని సోదరుడు పోలీసుల అదుపులో ఉన్నారు. వారికి సంకెళ్లు వేశారు. ఆ సమయంలో జైశ్రీరాం నినాదాలు కూడా చే�
గ్యాంగ్ స్టర్ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన అతిక్ అహ్మద్ చివరి రోజుల్లో కొడుకును కాపాడుకోలేక నిస్సహాయుడిగా మిగిలాడు. నేరస్తుల అంతిమ గమ్యం పతనమే అని మరోసారి రుజువయింది.
యూపీలో అన్ని జిల్లాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. పోలీసు అధికారులు హై అలర్ట్గా ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా శాంతిభద్రతలు కాపాడాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.
మాఫియాను మట్టిలో కలిపేస్తా..గ్యాంగ్ స్టర్స్ గుండెల్లో నిద్రపోతానంటున్నారు యూపీ సీఎం యోగీ.. వరుస ఎన్ కౌంటర్లతో మాఫియాకు నిద్రలేకుండా చేస్తున్న ఈ కాషాయ బాబా గోలీమార్ అంటూ హెచ్చరిస్తున్నారు. నేరస్థులు వెంటాడి వేటాడి తుదముట్టిస్తున్నరాు.