Home » Ys Jagan Mohan Reddy
పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లోని ఉగ్రవాద శిభిరాలపై భారత్ ఆర్మీ వైమానిక దాడులు చేయడంతోపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ చంద్రబాబు తన మనుషులకు రూపాయికి ఎకరా కేటాయిస్తున్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన నాయకత్వ ప్రతిభ బయటపడుతుంది. భారీ లక్ష్యం ఉన్నప్పుడే బ్యాట్స్మన్ ప్రతిభ బయటపడుతుంది.
జరిగిన తప్పులను సవరించుకుని, తప్పటడుగులు పడకుండా జాగ్రత్త పడుతూ..
వైసీపీలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీని పూర్తి స్థాయిలో పునర్ వ్యవస్థీకరించారు. 33 మంది నేతలను పీఏసీ మెంబర్లుగా పార్టీ నియమించింది.
ఏపీలో బెదిరింపు రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలను భయపెడుతున్నారని అన్నారు.
జగన్ కు కానీ, వైసీపీకి కానీ జరిగే నష్టం ఏమీ లేదు. జంకేది లేదు, బొంకేది లేదు..
మొన్నటి విచారణలో ఆయన సీఐడీకి ఏం చెప్పారు..నెక్స్ట్ ఏం చెప్పబోతున్నారనేదే వైసీపీ లీడర్లను కలవరపెడుతోందట. మీడియాకే కావాల్సినంత స్టఫ్ ఇస్తున్న విజయసాయి ఇక సీఐడీకి ఏమేం చెప్పారోనన్న డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి.
Vijayasai Reddy : వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి వైఎస్ జగన్పై సంచలన ట్వీట్ చేశారు. కోటరీ వదలదు.. కోట కూడా మిగలదు.. ప్రజాస్యామ్యంలో కూడా జరిగేది ఇదే అంటూ ట్వీట్ చేశారు.
75 ఎకరాల అటవీ భూములు అక్రమంగా పెద్దిరెడ్డి కుటుంబం పరిధిలో చేర్చినట్లు సీఎం దగ్గరకు ఇప్పటికే ప్రైమరీ రిపోర్ట్ వెళ్లిందంటున్నారు.