Home » Ys Jagan Mohan Reddy
ఆయన ప్యాలెస్ నుంచి మాట్లాడితే ప్రభుత్వం అసెంబ్లీ నుంచి సమాధానం ఇవ్వాలట. సభలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంత సమయం ఇస్తే అంత సమయం జగన్ కి ఇవ్వాలట. అదెలా సాధ్యం?
ఏపీ ప్రజలు కూడా అమరావతే రాజధాని అని కూడా డిసైడ్ అయిపోయారు. ఈ విషయంలో ఇప్పుడు ఎవరేమి చెప్పినా కొత్త నినాదం తీసుకున్నా అది బూమరాంగ్ అవుతుంది. వైసీపీకి ఈ విషయాలన్నీ తెలియకుండా ఉంటాయా అని అంటున్నారు పబ్లిక్.
ఒకసారి అధికారంలోకి వచ్చి అందరి నెత్తిన చేయి పెట్టాడు, 2.0 అంటూ సైకో మాటలు మాట్లాడుతున్నాడు అంటూ జగన్ పై ఫైర్ అయ్యారు చంద్రబాబు.
ఢిల్లీలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయింది. ఎక్కువ పొల్యూషన్ ఉన్న నగరం ఏదైనా ఉందంటే అది ఢిల్లీ.
మద్యపాన నిషేధం పేరుతో..భారీగా లిక్కర్ రేట్లు పెంచేసి..కమీషన్లు ఇచ్చిన వారికే ఆర్డర్లు ఇచ్చారని అంటున్నారు. ఎక్సైజ్ కమిషనర్ ఎంకే మీనా ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా గతేడాది సెప్టెంబర్లో కేసు నమోదు చేసిన సీఐడీ మరింత ఇన్ఫర్మేషన్ సేకరించిందట.
అసెంబ్లీని ఫేస్ చేసే ధైర్యం లేకనే మీరిలా మాట్లాడుతున్నారని మీ మాటల ద్వారా అర్థమవుతుందన్నారు పయ్యావుల కేశవ్.
YSRCP vs TDP : వైసీపీ అప్పుడు అలా ఇప్పుడు ఇలా మర్చిపోయారా రాజా అంటూ ఎద్దేవా చేస్తోంది కూటమి. మున్సిపల్ రాజకీయంలో ఎవరిది పైచేయి.. వైసీపీ విమర్శల్లో వాస్తవం ఎంత..?
గతేడాదిలో షర్మిల, వైఎస్ జగన్ మధ్య నెలకొన్న ఆస్తుల తగాదా విషయంలో విజయసాయిరెడ్డి కొన్ని కామెంట్లు చేశారు.
ఇంకా మానసిక సమస్యలతో ఉన్న మీకు ఎప్పుడో నాలుగేళ్ల తర్వాత వచ్చే ఎన్నికలు.. అప్పుడే వచ్చేస్తున్నాయని చెప్పి జనాలతో మైండ్ గేమ్ ఆడుతున్నారు.
జగన్ సీఎం అయ్యాక ఈ కూటమి నేతలు చేస్తున్న పాపాలకు తగిన పరిహారం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నా..