Home » Ysrcp
హైదరాబాద్: వైసీపీ చీఫ్ జగన్ సోదరి, ఆ పార్టీ నేత వైఎస్ షర్మిల పోలీసులను ఆశ్రయించారు. టీడీపీ కార్యకర్తలపై సీపీకి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై అసభ్యకర పోస్టింగ్స్, వ్యక్తిగత కామెంట్లు పెడుతున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వల్గర్ �
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆఖరి సమావేశాలు జనవరి 30 నుంచి జరగునున్నాయి. ఏప్రిల్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఉన్నందున ఫిబ్రవరి5న బడ్జెట్ ప్రవేశ పెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. ఆరు పని�
హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తాను విమర్శలు చేయనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. పవన్ కళ్యాణ్ తనకు అపారమైన గౌరవం ఇచ్చారని, ఆయనపై ఎలాంటి కామెంట్ చేయను అని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ పట్ల ఆదరణ చాలా
విశాఖపట్టణం : జగన్ పాదయాత్ర ముగిసిందో లేదో.. ఏపీ పాలిటిక్స్ భగ్గుమన్నాయి. సంక్రాంతి పండుగను సైతం పక్కనపెట్టి మరీ నేతలు రాజకీయ వ్యూహాల్లో బిజీ అయ్యారు. ఆశావహులకు వల వేస్తూనే.. సీట్ల సర్దుబాట్లపై చర్చలు చేస్తున్నారు. జిల్లాల్లో పార్టీ బలాబ
ప్రకాశం: జిల్లాలోని పశ్చిమ ప్రాంతం నుంచి వైసీపీకి చెందిన ఓ నేత పట్టు సాధించాలనుకున్నాడు. కొంత వరకు సక్సెస్ అయ్యాడు. అయితే పావులు కదుపుదామనుకున్న చోట పప్పులుడకలేదు. పార్టీలోని వైరి వర్గం ఎదురు తిరగడంతో సదరు నేతకు కొత్త సమస్య వచ్చి పడింది. పట�
చిత్తూరు : ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల కొండ ఎక్కుతుంటే మీకు ఎలాంటి నామాలు వినిపిస్తాయి…గోవింద నామస్మరణ అంటారు..కదా…కానీ జనవరి 10వ తేదీ మాత్రం జై జగన్..సీఎం జగన్ అనే నినాదాలు మిన్నంటాయి. తిరుమల కొండపై ఎలాంటి రాజకీయాలు….గోవింద నామ స్మరణ త
సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. అధికారం కోసం ఆలోచించే చంద్రబాబు, జగన్కు ప్రజాసంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. జగన్లా చంపేయండి, చింపేయండి అని తాను ఎప్పుడూ అనలేదన్నారు. ఎదుటి వారిని ప్రశ
విజయవాడ: ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేడి మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రతిపక్ష వైసీపీ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి కట్టి కుదేలైన ట
వైసీపీ ఎమ్మెల్యే రోజా సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. వైసీపీ చీఫ్ జగన్పై దాడి కేసుని ఎన్ఐఏకు అప్పగించేందుకు ఎందుకు భయపడుతున్నారు అని సీఎంని ప్రశ్నించారు. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను కూడా గౌరవించడం లేదని మండిపడ్డారు. ఎన్ఐఏ ధర్యాప్తుతో నిజాల�
తూర్పుగోదావరి : ప్రధాన మోడీ, కేసీఆర్, జగన్లపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధాని ఊడిగం చేయమంటే చేసేందుకు కూడా జగన్ సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. ఏపీతో అభివృద్ధిలో పోటీ పడలేని కేసీఆర్…జగన్ జపం చేస్తున్నారన్న�