Home » Ysrcp
Chandrababu Naidu: రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు ఈ అంశాలతో నాలుగు శ్వేతపత్రాలను విడుదల చేయాలని
వైసీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఘోర పరాజయం చెందడం, భారీ మెజార్టీలతో కూటమి అభ్యర్థులు గెలవడం.. వీటన్నింటికి కారణాలు ఏంటి? అనే అంశంపై చర్చిస్తున్నారు.
నూజివీడు మండలం తూర్పు దిగవల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామ వైఎస్ఆర్సీపీ సర్పంచ్ భర్త జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి అనుమానాస్పద మృతి చెందాడు.
ఈ ముగ్గురు ఐఏఎస్ అధికారులను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఈ ముగ్గురు అధికారుల బదిలీలతో జగన్ పేషీ ఖాళీ అయ్యింది.
ఎన్నికల్లో ఓడిపోయినా.. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు మేము అండగా ఉంటామని మోహిత్ రెడ్డి హామీ ఇచ్చారు.
పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు రక్షణే లేకుండా పోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా సంయమనం పాటించాలని కోరారు. పోలీసు అధికారుల సైతం శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు చంద్రబాబు.
గుడివాడలో కొడాలి నాని ఇంటి వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కొడాలి నాని ఇంటిపై..
దయచేసి.. నన్ను కలవడానికి ఎవరూ రావొద్దు. నాపై సానుభూతి చూపొద్దు. జాలి పడటం, బాధపటం నాకు నచ్చదు.
టీడీపీ చేసే హింసను ప్రజలకు తెలియజేస్తాం. వైసీపీ కార్యకర్తలను కాపాడుకోవడానికి మేము తిరుగుబాటు చెయ్యాల్సి వస్తుంది.