Home » Ysrcp
బాబు టార్గెట్ పెట్టుకున్న లక్ష ఓట్ల మెజార్టీ సాధిస్తారా? లేక గత రెండు ఎన్నికల్లోనూ గట్టి పోటీనిచ్చిన వైసీపీ ఈ సారి మరింత పట్టుబిగిస్తుందా? అనేది ఉత్కంఠ రేపుతోంది.
దాదాపు అభ్యర్థులంతా ఫైనల్ అవగా, కీలక నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న 30 స్థానాల్లో బిగ్ ఫైట్ జరిగే అవకాశం కనిపిస్తోంది.
వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి అసంతృప్త నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు సంయుక్తంగా టీడీపీని నిలువరించే ప్రయత్నం చేస్తుండగా, టీడీపీ అభ్యర్థి సౌమ్య కోసం దేవినేని అభిమానులు, వసంత నాగేశ్వరరావు అనుచరులు ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.
మరి గ్రామీణ నేపథ్యం గెలుస్తుందా? ఢిల్లీ స్థాయి పలుకుబడి నెగ్గుతుందా? అనకాపల్లి రేసుగుర్రం ఎవరు?
ప్రభుత్వ సేవలను నేరుగా పేద మధ్య తరగతి వర్గాలకు వాలంటీర్ల ద్వారా అందించడంతో.. సీఎం జగన్ ప్రభుత్వంపై ప్రజలందరికీ నమ్మకం ఏర్పడింది.
ప్రజా వ్యతిరేకత సాకుతో ఎలీజాను తప్పించిన వైసీపీ ఇప్పుడేం చేస్తుంది?
రెండు పార్టీలు సామాజిక కోణంలో పకడ్బందీగా పావులు కదుపుతుండటంతో ఎవరి వ్యూహం ఫలిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి కర్నూలులో గెలుపు ఏ పార్టీకైనా సవాలేనని చెబుతున్నారు.
దశాబ్దాలుగా శత్రువులుగా రాజకీయాలు చేసిన ఈ ఇద్దరి మధ్య సయోధ్య సాధ్యమా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఒకే ఒరలో రెండు కత్తులు ఎలా ఇమడగలవనే సందేహాలే ఎక్కువగా ఉన్నాయి.
మొత్తానికి రెండు పార్టీలు రాజమండ్రిపై భారీ ఆశలే పెట్టుకుంటున్నాయి. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నాయి. హోరాహోరీగా జరుగుతున్న ఈ సమరంలో ఎవరిది పైచేయి అవుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.