Home » yuvagalam padayatra
సెప్టెంబరు9న సీఐడీ పోలీసులు చంద్రబాబును అరెస్టు చేయడంతో లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు.
అయితే పాదయాత్రను ముందుగా అనుకున్న ఇచ్ఛాపురం వరకు కాకుండా విశాఖలోనే ముగించే ఆలోచనలో నారా లోకేష్ ఉన్నారు. గతంలో చంద్రబాబు పాదయాత్ర విశాఖలోనే ముగించిన నేపథ్యంలో టీడీపీ విశాఖనే సెంటిమెంట్ గా భావిస్తోంది.
వచ్చే 9వ తేదీ చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకం కానున్నాయి. ఆ తేదీ తర్వాతే టీడీపీ భవిష్యత్ ప్రణాళికపైనా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. Nara Bhuvaneswari
స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి వాదనలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో లోకేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
చంద్రబాబు అరెస్ట్ తో పాదయాత్ర నిలిచిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచే యువగళం పాదయాత్రను లోకేశ్ ప్రారంభించనున్నారు.
చంద్రబాబు అరెస్ట్ తరువాత నిలిచిపోయిన పాదయాత్రను లోకేశ్ తిరిగి ప్రారంభించే యోచనలో ఉన్నారు. ఎక్కడైతే పాదయాత్ర నిలిచిపోయిందో అక్కడి నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. దీని కోసం యత్నాలు చేస్తున్నారు.
రాళ్ల దాడిపై నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేరులో ఆగి నిరసన తెలిపారు. Nara Lokesh - Bhimavaram
యువగళం పాదయాత్ర 200వ రోజుకు చేరుకున్న సందర్భంగా లోకేశ్, యువగళం పాదయాత్ర టీంకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.
ఢిల్లీలో ఒకలా, ఏపీలో ఇంకోలా ఉంటున్న ఆ ఇద్దరి ఎంపీల తీరు పార్టీ పెద్దలకు అర్ధం కావడం లేదట. TDP MPs - Nara Lokesh
చంద్రబాబు కెపాసిటీ పోలవరం అయితే సైకో జగన్ కెపాసిటీ మురికి కాలువ. Nara Lokesh - TDP