Home » zptc
తెలంగాణ రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్ స్థానాలకు తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. సోమవారం (మే 6,219) ఉదయం 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5గంటలకు పోలింగ్ జరుగుతుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సా.4గంటల వరకే పోలింగ్ జ
ఏపీ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయి. తొలి దశలో గ్రామ పంచాయతీలు..రెండో దశలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మూడో దశలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనున్నారు అధికారులు. బ్యాలెట్ విధానం ద్వారా గ్
తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత నిర్వహించే ZPTC, MPTC ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 22వ తేదీ సోమవారం నుండి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఉదయం 10గంటలకు ఆయా ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాతో పాటు తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్�
స్థానిక నగారా మోగడంతో MPTC, ZPTC ఎన్నికలపై రైతన్నలు దృష్టి సారించారు. స్థానిక పోరులో ఉండాలని డిసైడ్ అయ్యారు. ఎర్రజొన్న పసుపు పంటలకు మద్దతు ధర కల్పించాలనే డిమాండ్తో.. 178 మంది రైతులు నిజామాబాద్ లోక్ సభ బరిలో నిలిచి జాతీయ స్దాయిలో చర్చకు అవకాశం కల్పి�
హైదరాబాద్ : తెలంగాణలో స్థానిక సంస్థ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 3 విడతల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 6, 10, 14 తేదీల్లో స్థానిక సంస్థల
స్థానిక సమరానికి సమయం దగ్గర పడడంతో పాలమూరు జిల్లా పరిషత్ పీఠం కోసం ఆశావహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. జెడ్పీ సీటు కోసం అధికార పార్టీలోని చిన్నచిన్న లీడర్లంతా కీలక నేతలతో టచ్లోకి వెళ్లిపోయారు. సీటు కోసం లాబీయింగ్ మొదలుపెట్టారు. అధికారపా�
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఖరారుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 20వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. మూడు విడతల్లో MPTC, ZPTC ఎన్నికలు నిర్వహించనుంది. 535 జడ్పీటీసీలు, 5 వేల 817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరు
హైదరాబాద్ : తెలంగాణలో లోకల్ వార్ కి అడ్డంకులు తొలిగాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఆపలేము
తెలంగాణాలో 10వ తరగతి పరీక్షలు పూర్తి కావడంతో ఏప్రిల్ 15వ తేదీ సోమవారం నుంచి వాల్యూయేషన్ ప్రారంభం అయ్యింది. తెలంగాణా SSC బోర్డు ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే టెన్త్ స్పాట్ వాల్యుయేషన్.. స్థానిక ఎన్నికల విధులు ఒకేసారి ప్రారంభం �
దేశ రాజధాని ఢిల్లీలో చక్రం తిప్పేది TRS పార్టీయేనని తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో టీఆర్ఎస్ 16 సీట్లు గెలుస్తుందని తెలిపారు. పలు రిపోర్టుల్లో ఇదే నివేదించారని వెల్లడించారు కేసీఆ