Road Accident : నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం..లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానకి కారణమని అనుమానిస్తున్నారు.

Road Accident : నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం..లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

Accident (2)

Road Accident : నల్లగొండ జిల్లాలోని నార్కట్ పల్లి బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయానిస్తున్న 30 మందికి గాయాలు అయ్యాయి.

వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షగతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

USA Road Accident : అమెరికాలో రోడ్డు ప్రమాదం- ఇద్దరు తెలుగు విద్యార్ధులతో సహా ముగ్గురు మృతి

డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానకి కారణమని అనుమానిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.