MP Bandi Sanjay : పార్లమెంట్‌ ఎన్నికల తరువాత ఏదైనా జరగొచ్చంటున్న బండి సంజయ్‌

మరికొద్ది నెలల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల తరువాత తెలంగాణలో ఏమైనా జరగొచ్చని ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.