కరోనాతో యూపీ రెవెన్యూ శాఖ మంత్రి కన్నుమూత

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ, వరద నియంత్రణ శాఖ మంత్రి విజయ్ కశ్యప్ (56) మంగళవారం గుర్గావ్ ఆసుపత్రిలో కరోనావైరస్ తో మరణించారు.

కరోనాతో యూపీ రెవెన్యూ శాఖ మంత్రి కన్నుమూత

Minister Vijay Kashyap

Updated On : May 19, 2021 / 7:49 AM IST

Minister Vijay Kashyap : ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ, వరద నియంత్రణ శాఖ మంత్రి విజయ్ కశ్యప్ (56) మంగళవారం గుర్గావ్ ఆసుపత్రిలో కరోనావైరస్ తో మరణించారు. కొద్దిరోజుల కిందట కరోనా బారిన పడిన ఆమె గుర్గావ్ లోని మెదంత ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. వైరస్‌కు బారిన పడిన మూడో యూపీ మంత్రి ఆయన. గత ఏడాది ఉత్తరప్రదేశ్ మంత్రులు కమల్ రాణి వరుణ్, చేతన్ చౌహాన్ సంక్రమణతో మరణించారు. విజయ్ కశ్యప్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు.