Home » Author »
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ప్రైవేట్ జెట్ విమానం ఓ సరస్సులో కూలడంతో ఏడుగురు దుర్మరణం చెందారు. ప్రమాదంలో చనిపోయిన వారిలో
ఏపీలో నేడు రాష్ట్రవ్యాప్తంగా 14 మెడికల్ కాలేజీల నిర్మాణాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. వర్చువల్ విధానం ద్వారా ఈ
ఏపీలో ప్రైవేట్ ఆస్పత్రులపై కోవిడ్ టాస్క్ఫోర్స్ టీమ్స్ మెరుపు దాడులు నిర్వహించింది. కోవిడ్ ట్రీట్మెంట్ అందిస్తున్న ఆస్పత్రుల్లో అధికారుల తనిఖీలు చేపట్టారు.
ప్రకాశం జిల్లా కలెక్టర్ ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. నూతన కలెక్టర్ గా ప్రవీణ్ కుమార్ ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ
ఈ రోజు జరగబోయే 43వ వస్తు, సేవల పన్ను (జిఎస్టి) సమావేశం సందర్బంగా కరోనావైరస్పై పోరాటంలో ఉపయోగించే మందులు, పరికరాలన్నింటినీ జీఎస్టీ తొలగించాలని కాంగ్రెస్ నాయకుడు
రాజస్థాన్ భరత్పూర్కు చెందిన బిజెపి ఎంపి రంజిత కోలిపై అర్థరాత్రి దుండగులు దాడి చేశారు. రంజిత కోలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను పరిశీలించి తిరిగి తన ఇంటికి చేరుకుంటున్న
కరోనా కట్టడిలో భాగంగా ఏపీ సీఎం సహానిధికి భారీగా విరాళాలు అందుతున్నాయి.. గతకొద్దిరోజులుగా కార్పొరేట్ సంస్థలు కోవిడ్ నివారణకు తమవంతు సహాయంగా
భద్రాద్రి కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ సీనియర్ నేత చేకూరి కాశయ్య మరణించారు. ఆయన వయసు 85 సంవత్సరాలు.. కొంతకాలంగా అనారోగ్యంతో
నేడు, రైతుల ఉద్యమానికి 6 నెలలు పూర్తి కాగా, కేంద్రంలోని మోడీ ప్రభుత్వ పదవీకాలం 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కరోనా నేపథ్యంలో బిజెపి తన ప్రభుత్వ 7వ
విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సీలేరు రిజర్వాయర్ లో రెండు నాటు పడవలు బోల్తా పడటంతో ఎనిమిది మంది గల్లంతయ్యారు. ఇందులో ఒకరి మృతదేహం
మహారాష్ట్రలో 18-44 ఏళ్లు నిండిన వారికి కోవిడ్ -19 టీకా డ్రైవ్ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఆదివారం వెల్లడించారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ల సరఫరా సజావుగా
అస్సాం-నాగాలాండ్ సరిహద్దులో ఉన్న వెస్ట్ కార్బి ఆంగ్లాంగ్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో తిరుగుబాటు సంస్థ నేషనల్ లిబరేషన్
కర్ణాటక మాజీ స్పీకర్ కేఆర్పేట కృష్ణ శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. గతకొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న కృష్ణ చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో
విశాఖలో N95 మాస్కులు లేవని ప్రభుత్వాన్ని ప్రశ్నించి జైలుపాలైన అనస్థీషియా వైద్యుడు కె.సుధాకర్ శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఆయనకు అర్ధరాత్రి గుండెపోటు రావడంతో
గురువారం అర్థరాత్రి పంజాబ్లోని మోగా సమీపంలో మిగ్ -21 యుద్ధ విమానం కూలిపోవడంతో భారత వైమానిక దళ పైలట్ మృతి చెందాడు. IAF అధికారులు వెల్లడించిన వివరాల
బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్ మైకోసిస్) తో పోరాడుతున్న భారత్ కు మరో ముప్పు పొంచి ఉన్నట్టు పరిస్థితులు కనబడుతున్నాయి.. తాజాగా బీహార్ రాజధాని పాట్నాలో వైట్ ఫంగస్ రోగులను వైద్యులు గుర్తించారు.
Pinarayi Vijayan :కేరళ ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.. సెంట్రల్ స్టేడియంలో జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 500 మంది హాజరవుతారు. సిపిఐ (ఎం) శాసనసభాపక్ష నాయకుడిగా, కేరళ ముఖ్యమంత్రిగా పినరయి విజయన్
డిఎమ్డికె వ్యవస్థాపకుడు, నటుడు విజయకాంత్ అనారోగ్యానికి గురయ్యారు. ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు..
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ, వరద నియంత్రణ శాఖ మంత్రి విజయ్ కశ్యప్ (56) మంగళవారం గుర్గావ్ ఆసుపత్రిలో కరోనావైరస్ తో మరణించారు.
యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తిచేసుకున్న ప్రజలు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని..