Bindu Madhavi: పర్పుల్ కలర్ శారీలో బిందు మాధవి అందాలు.. క్యూట్ ఫోటోలు
టాలీవుడ్ హీరోయిన్ బిందు మాధవి(Bindu Madhavi) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ దండోరా. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో పర్పుల్ కలర్ శారీలో అచ్ఛ తెలుగు అమ్మాయిలా కనిపించింది బిందు మాధవి. దాంతో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి మరి.



















