Students attack with Covid : కరీంనగర్ జిల్లాలో 8 మంది విద్యార్ధులకు కోవిడ్
ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవర పల్లి మండలం వంగరలోని పి.వి రంగారావు టి.ఎస్. రెసిడెన్షియల్ స్కూల్లో కరోన కలకలం రేపింది. స్కూల్లోని 8మంది విద్యార్థులకి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్య
Covid-19 : ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవర పల్లి మండలం వంగరలోని పి.వి రంగారావు టి.ఎస్. రెసిడెన్షియల్ స్కూల్లో కరోన కలకలం రేపింది. స్కూల్లోని 8మంది విద్యార్థులకి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.
స్కూల్లోని 300 మంది విద్యార్థులకు కరోన పరీక్షలు నిర్వహించగా 8 మంది విద్యార్ధులు కోవిడ్ నిర్ధారణ అయ్యింది. విద్యార్ధులు వ్యాధి లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు.
Also Read : Wedding Bells : శుభలగ్నం : నెల రోజుల వ్యవధిలో 26 లక్షలకు పైగా పెళ్ళిళ్లు
కోవిడ్ తగ్గేంత వరకు విద్యార్థులను ఇంటికి పంపాలని తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడిని కోరారు. కాగా…. పాజిటివ్ వచ్చిన వారు తప్ప మిగతా విద్యార్థులంతా పాఠశాలలోనే ఉండాలని ప్రధానోపాధ్యాయుడు ఆదేశించారు.