Indrakeeladri : దుర్గగుడికి జగన్ రూ. 70 కోట్లు ఇచ్చారు..మిగతా సీఎంలు ఇచ్చారా ?
రాష్ట్ర విభజన తర్వాత వెంకన్న స్వామి, సింహాద్రి స్వామితో పాటు ఆధ్యాత్మిక దేవాలయాలే..ఇంక మరేమీ దక్కలేదు అంటూ...విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కీలక వ్యాఖ్యలు చేశారు.

Swaroopanandendra Saraswati : రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మిగిలింది ఆధ్యాత్మికమే తప్ప ఇంకేమీ ఏపీ రాష్ట్రానికి దక్కలేదు…దుర్మార్గంగా రాష్ట్రాన్ని విడగొట్టారు..రాష్ట్రాన్ని రక్షించాలి..ఆర్ధికంగా ఎదగాలి..రాష్ట్ర విభజన తర్వాత వెంకన్న స్వామి, సింహాద్రి స్వామితో పాటు ఆధ్యాత్మిక దేవాలయాలే..ఇంక మరేమీ దక్కలేదు అంటూ…విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. దుర్గగుడి అభివృద్ధికి సీఎం జగన్ 70 కోట్లు ఇచ్చారని, గత ముఖ్యమంత్రులెవరైనా దుర్గగుడికి నిధులిచ్చారా అంటూ ఆయన ప్రశ్నించారు.
Read More : Chandrababu : తిరుపతి వరద బాధితులకు తెలుగుదేశం కేడర్ అండగా నిలవాలి, ఇది ప్రభుత్వ వైఫల్యమే
దేవాలయాల బాగు కోసం విశాఖ శారదా పీఠం కంకణం కట్టుకుందని, మంత్రి వెల్లంపల్లి దేవాదాయ శాఖ మీద ఇంక శ్రద్ధ పెట్టాలని సూచించారు. అధికారులు రాజకీమాలరె వదిలేయాలన్నారు. 2021, నవంబర్ 18వ తేదీ గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు దేవాదాయ ధర్మాదాయ అంటే నీచమైన పరిపాలన ఉండేదని, ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ మంచి పాలన అందిస్తుందని కితాబిచ్చారు. దేవాలయ రక్షణ కోసం దేవాదాయ ధర్మాదాయ శాఖ తీరు, అధికారులు మారి భక్తులకు చేరువలో ఉండాలన్నారు.
Read More : School Bus : చిత్తూరులో వరద నీటిలో చిక్కుకున్న స్కూల్ బస్.. తృటిలో తప్పిన ప్రమాదం
కార్తీక మాసం గురించి కూడా ఆయన మాట్లాడారు. కోటి దీపోత్సవంలో దీపారాధన చేయడం చాలా సంతోషదాయకమైనదిగా తెలిపారు. అమ్మవారి పాదాల చెంత కోటి దీపారాధన చేసిన అందరికి మంచి జరగాలని ఆకాక్షించారు. సనాతన హిందూ ధర్మంలో కులం, మతం, జాతి అనే బేధం లేకుండా ఇలాంటి కార్యక్రమాలు హిందూ సంప్రదాయంలోనే ఉన్నాయన్నారు. కనకదుర్గమ్మ దేవాలయం ఏపీలో ఉండడం ఇక్కడి వారి అదృష్టంగా అభివర్ణించారు. పసుపు కుంకుమతో అమ్మవారిని దర్శిస్తే కుటుంబాలు చల్లగా ఉంటాయని, పరమ శివుడికి అత్యంత ప్రీతి కార్తీక మాసమని తెలిపారు విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి.
1Racism in South Africa: దక్షిణాఫ్రికాలో మరోమారు జాతి, వర్ణ వివక్ష ఘటన
2Vijay meet KCR: సీఎం కేసీఆర్ను కలిసిన తమిళ స్టార్ హీరో విజయ్
3Boxer Nikhat Zareen: గోల్డ్ మెడల్ పై నిఖత్ గురి: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో తెలంగాణ అమ్మాయి
4Liquor Prices: తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు
5YCP Bus tour: బస్సు యాత్రకు సిద్ధమవుతున్న ఏపీ మంత్రులు: వైజాగ్ ‘టు’ అనంతపూర్
6Assam Floods: అసోంను ముంచిన వరదలు.. ఎనిమిది మంది మృతి
7Sri Lanka Crisis: చైనా పంపిణీ చేసిన రేషన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీలంక అధికారులు
8AAP-Uttarakhand: ఆప్ సీఎం అభ్యర్థి.. పార్టీకి రాజీనామా
9OTT Pay For View: ఓటీటీలో చూసేందుకూ ఓ రేటు.. ఇక్కడా జేబుకి చిల్లేనా?
10Telugu New Films: రాబోయే సినిమాల్లో సందడి చేయనున్న క్రేజీ కపుల్స్!
-
VVS Laxman: ద్రవిడ్ స్థానంలో కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్: ఐర్లాండ్ టీ20 సిరీస్ కోసం
-
Warren Buffett: అందరు వెనక్కు తగ్గుతున్న టైంలో అదిరిపోయే నిర్ణయం తీసుకున్న ప్రపంచ కుబేరుడు బఫెట్
-
Karate Kalyani: నిరాధారమైన ఆరోపణలు చేసిన వారిపై లీగల్ యాక్షన్: కరాటే కళ్యాణి
-
Jaggery : వేసవిలో రోజుకో బెల్లం ముక్క తింటే బోలెడు ప్రయోజనాలు!
-
Heart : ఈ ఆహారాలు తింటే మీ గుండె సేఫ్!
-
Political Protests: ధరల పెరుగుదలకు నిరసనగా మే 25 నుండి 31 వరకు వామపక్షాల నిరసనలు
-
Qutub Minar: అది కుతుబ్ మినార్ కాదు, సూర్యుడి గమనాన్ని కొలిచే గోపురం: పురావస్తుశాఖ మాజీ అధికారి
-
Stay Healthy : ఆరోగ్యంగా ఉండేందుకు ఏడు మార్గాలు ఇవే!