Home » Author »bheemraj
రాష్ట్రంలో 3,85,000 పాడి పశువులు కనిపించడం లేదని అధికారులు తేల్చారని, దీని వెనుక పెద్ద స్కాం ఉందన్నారు. వైఎస్సార్ చేయూత ద్వారా పాడి పశువులు కొనడానికి క్యాబినెట్ తీర్మానించిందని చెప్పారు.
జైలు నుంచి వచ్చిన చంద్రబాబు గురుంచి సజ్జల రామకృష్ణారెడ్డి హీనంగా మాట్లాడడం దారుణమన్నారు. ప్రభుత్వ పెద్దలు డాక్టర్ తో వేర్వేరు రిపోర్ట్ లు ఇప్పించారని ఆరోపించారు.
సిద్ధార్థ్ మాల్యా తన నిశ్చితార్థానికి సంబంధించిన కొన్ని ఫొటోలను నవంబర్ 1న ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. మొదటి ఫొటోలో సిర్ధార్థ్ మంత్రగత్తె దుస్తులు ధరించిన జాస్మిన్కి మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేస్తున్నట్లు తెలుపుతుంది.
ఒకవేళ ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలని భావిస్తే విరాళాలన్నీ ఎన్నికల సంఘానికి ఇవ్వాలని సూచించింది. వాటిని ఈసీ రాజకీయ పార్టీలకు సమానంగా పంచుతుందని తెలిపింది.
బీఆర్ఎస్ కు బీజేపీ, ఎంఐఎం సహకరిస్తున్నాయని తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు పూర్తి మద్దతు ఇచ్చి బీఆర్ఎస్ ను గద్దె దింపాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
తొలి నెల రోజులు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నా, ఆ తర్వాత ఆర్గాన్ రిజెక్షన్ కు గురైందని మేరీల్యాండ్ వైద్యులు ప్రకటించారు.
కాంగ్రెస్ తో పొత్తు ఉన్నా లేకపోయినా సీపీఐ, సీపీఎం కలిసే ఉంటాయని స్పష్టం చేశారు. ఒకవేళ సీపీఐతో కాంగ్రెస్ కలిసి వెళ్తే సీపీఎం ఒంటరి పోరు చేస్తుందని తమ్మినేని ప్రకటించారు.
బీజేపీ కేంద్ర ఎన్నిక కమిటీ సమావేశం అయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసింది.
ఇండియా కూటమి బలపడటం వల్ల బీజీపీని నిలవరించవచ్చని పేర్కొన్నారు. ఊహాగానాలను తాము నమ్మబోమని తెలిపారు.
కాంగ్రెస్ తో అవగాహనలో భాగంగా సీపీఐకి కాంగ్రెస్ రెండు స్థానాలు ఇస్తానంది అన్నారు. మార్పులు చేర్పులు ఉంటే తరువాత ఆలోచన చేస్తామని చెప్పారు.
కాంగ్రెస్ పొత్తు ధర్మం పాటించడం లేదన్న భావనలో కమ్యూనిస్టులున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తో పొత్తుపై ఈ రెండు పార్టీలు తుది నిర్ణయం తీసుకోనున్నాయి.
తెలుగు వాడి గుండె ధైర్యానికి, రైతులపైన మమకారానికి వైఎస్సార్ పేరిట అత్యున్నత అవార్డులు ప్రదానం చేస్తున్నామని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ సమక్షంలో వివేక్ కాంగ్రెస్ లో పార్టీలో చేరారు. అనంతరం వివేక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ పై విమర్శలు చేశారు.
అందరూ ఊహించినట్టుగానే వివేక్ వెంటకస్వామి బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన కొడుకు వంశీతో కలిసి ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ రామ్మోహన్ గౌడ్ ఉద్యమకారుడని, కలిసి పని చేశాడని తెలిపారు. సహచరుడిని కాపాడుకోవాలని వచ్చామని తెలిపారు.
వరుణ్ రాజ్ కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం అతన్ని ఫోర్ట్ వేన్ ఆసుపత్రికి తరలించారు. వరుణ్ రాజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తలున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు తక్షణమే భద్రత పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని యూనిట్ల అధికారులు భద్రతా ఏర్పాట్లను పరిశీలించాలని సూచించింది.
గమనించిన టీడీపీ కార్యకర్తలు దొంగను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం కేటుగాడిని పోలీసులకు అప్పగించారు.
ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. ప్రజాస్వామిక పాలన కోసం కలిసి పని చేస్తామని చెప్పారు.
కాంగ్రెస్ ను నియంత్రించాలని కేటీఆర్, కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. తాము ఫోన్ లో ప్రైవేటుగా మాట్లాడుకున్న సంభాషణలను హ్యాక్ చేసి వింటున్నారని తెలిపారు.