Home » Author »bheemraj
సంపన్న ఆంధ్రప్రదేశ్ పేరిట వివిధ రంగాలకు ఆర్ధిక ప్రోత్సాహం ఇస్తూ పారిశ్రామికంగా - ఉద్యోగాల కల్పన దిశగా అభివృద్ధి చేసే ప్రణాళిక. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ విశాఖ, తిరుపతి, విజయవాడలను క్లస్టర్ల వారీగా మహా నగరాలుగా అభివృద్ధి చేయుట.
చంద్రబాబు ఒక అబద్దం.. చంద్రబాబు అంటేనే మోసం అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ విమర్శించారు. అబద్దానికి, మోసానికి చెక్ పెట్టింది జగనే అని పేర్కొన్నారు.
తన వల్ల 3 ఓట్లు రావని విజయసాయి రెడ్డి అన్నాడు అది నిజమే కానీ, తన వల్ల ఆ మూడు ఓట్లు కూడా పోవని, పోసాని వల్ల పోతాయని చెప్పారు.
ఆమె గతాన్ని చూస్తే టీడీపీలో ఉండి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిందన్నారు. కాంగ్రెస్ లో ఉండి కేంద్ర మంత్రి పదవి అనుభవించి, అధికారం పోయిందని వారినీ వదిలేసి బయటకు వచ్చారని విమర్శించారు.
చంద్రబాబు జైలు నుంచి వచ్చాక ఆయన అనారోగ్యం నేపథ్యంలో ఆయన్ను పరామర్శించెందుకే పవన్ వచ్చారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
కత్తిపోటుతో ప్రభాకర్ రెడ్డి చిన్నపేగుకు గాయం కావడంతో యశోద ఆస్పత్రిలో నాలుగు గంటలపాటు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
ముదిరాజ్ ల నుండి ఎక్కువ సంఖ్యలో నాయకులు తయారు అవ్వాలని సూచించారు. నామినేటెడ్ పదవుల్లో ముదిరాజ్ లకు పెద్ద పీట వేస్తామని చెప్పారు.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్ కు గ్రూప్ 1 పోస్ట్ ఇచ్చేందుకు అంగీకరించింది.
తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. ప్రజాహితమైన, ప్రజా రంజికమైన పాలన అందించాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యం అన్నారు.
ప్రొబేషనరీ ఐపీఎస్ కి వచ్చిన వీడియో కాల్ తో గందర గోళం ఏర్పడింది. తనకు వచ్చిన వీడియో కాల్ ను ప్రొబేషనరీ ఐపీఎస్ లిఫ్ట్ చేశారు.
కేసీఆర్ తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలన అంతం చెయ్యడానికి పార్టీ ఏర్పాటు చేశామని వెల్లడించారు.
టోకెన్లు ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని చెప్పారు. తిరుపతిలో నవంబర్ 22 నుండి ఆఫ్ లైన్ లో ఉచిత దర్శనం టికెట్ల జారీ చేస్తామని వెల్లడించారు.
వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుతో రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉండడంతో పాటు భూపేష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్మాణాత్మక పాత్ర పోషించడంలో బీజేపీ విఫలమవడంతో రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది.
భారత్, శ్రీలంక మధ్య జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ 2023 మ్యాచ్లో దిల్షాన్ మధుశంక బోలింగ్ లో శుభ్ మాన్ గిల్ అవుట్ అయ్యాడు. శ్రీలంక బౌలర్లను క్లీనర్ల వద్దకు తీసుకెళ్లి 11 ఫోర్లు, 2 భారీ సిక్సర్లతో చెలరేగుతూ గిల్ అద్భుతంగా ఆడారు.
నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు. నామినేషన్ వేసే సమయంలో ఆర్వో కార్యాలయాల వద్ద పోలీసులు అంక్షలు విధించనున్నారు.
ఏపీలో పాఠశాలలను తెలంగాణలో పాఠశాలను పరిశీలిస్తే అభివృద్ధి ఎక్కడ జరిగిందో అనేది పూర్తిగా అర్థమవుతుందన్నారు. అనారోగ్యం బాగాలేదని చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిందన్నారు.
సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఐదుగురు మహిళ నేతలు టికెట్ ఆశించారు. కానీ మూడో జాబితాలో కనీసం ఒక్కరికి కూడా చోటు దక్కలేదు.
లడ్డు ప్రసాదాలు 15,05,638 అమ్మకం జరిగాయని తెలిపారు. రూ.3.75 కోట్లు లడ్డు ప్రసాదం ఆదాయం వచ్చిందని వెల్లడించారు.
కేసీఆర్ రాకుంటే రియల్ ఎస్టేట్ ఢమాల్ అవుతుందన్నారు. తమది అద్భుతమైన మేనిఫెస్టో ప్రతి ఇంటికి, ప్రతి గుండెకు తీసుకువెళ్ళాలన్నారు.