Home » Author »bheemraj
హిందువుల ఓట్లను బీజేపీ ఓటు బ్యాంక్ గా మార్చడంలో సఫలమయ్యామని పేర్కొన్నారు.పాతబస్తీని డెవలప్ మెంట్ చేస్తామని సవాల్ చేశానని తెలిపారు. కరీంనగర్ లో కాషాయం జెండాకే స్థానం ఉందన్నారు.
బస్ స్టేషన్ లో ప్రమాదం జరగడం సీరియస్ అంశంగా పరిగణిస్తున్నామని తెలిపారు. ప్రమాదానికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలో చేరి విలువల్లేని రాజకీయాలకు చిరునామాగా మారారని వ్యాఖ్యానించారు. పురంధేశ్వరి పేరుకు బీజేపీ అధ్యక్షురాలైనా ఇప్పుడు టీడీపీ సేవలో తరిస్తోందని ఎద్దేవా చేశారు.
క్షతగాత్రులను చికిత్స కోసం అధికారులు ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే ప్రమాదం జరగడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రతిమ చాలా డైనమిక్ లేడీ అని, అంతేకాదు చాలా ధైర్యవంతురాలు కూడా అని సీనియర్ అధికారి దినేష్ విలేకరులకు తెలిపారు. తనిఖీలు చేయడం లేదా మరేదైనా విషయాల్లోనైనా ఆమె డిపార్ట్మెంట్లో గొప్ప ఖ్యాతిని సంపాదించారని కొనియాడారు.
హైదరాబాద్ మెట్రో రైలు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. మెట్రో రైలులో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరుగుతోంది.
ముక్కు ద్వారా సేకరించిన శాంపిల్ ను ల్యాబ్ ఆన్ ఏ చిప్ సాంకేతికత ద్వారా తక్కువ ఖర్చుతో ఈ పరికరంతో పరీక్షించి కోవిడ్ ఉందో లేదో నిర్ధారించవచ్చు.
బలం లేని జనసేనతో పొత్తు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. జనసేనకు కేటాయించిన సీట్లు తమకు ఇస్తే రాబోయే రోజుల్లో పార్టీకి నాయకత్వం పెరుగుతుందని చెబుతున్నారు.
రాష్ట్రాన్ని రూ.4 లక్షల కోట్ల అప్పుల్లో నెట్టి దివాలా తీయించారని విమర్శించారు. కోటి ఎకరాల మాగానికి సాగునీరని పనికి రాని ప్రాజెక్ట్ కట్టి లక్ష కోట్ల రూపాయలు కాజేసిన దోపిడీదారులు అన్నారు.
కాంగ్రెస్ ఇప్పటివరకు మొదటి, రెండో విడత జాబితాలను విడుదల చేసింది. దాదాపు వంద మంది అభ్యర్థులను ప్రకటించింది. వంద మంది అభ్యర్థులకు సంబంధించి బీ ఫామ్ లు ఇవ్వాలని నిర్ణయించింది.
సీపీఎం అభ్యర్థులతో కాంగ్రెస్ కు ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఖమ్మం, పాలేరు, మధిర, మిర్యాలగూడ లాంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపుపై తీవ్ర ప్రభావం ఉండనున్నట్లు తెలుస్తోంది.
వడ్డీ రేట్లు ఎక్కువ వేసి డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేశారని తెలిపారు. వచ్చే జీతం ఈఎంఐలకే పోతుందన్నారు. నాన్నకు ఫోన్ కాల్స్ చేసి రికవరీ వాళ్ళు వేధించారని పేర్కొన్నారు.
పంట వ్యర్థాల దహనం, వాహనాల కాలుష్యం, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ఢిల్లీ ఎన్సీఈర్ పరిధిలో వాయు కాలుష్యం పెరిగిపోతోంది.
అయితే ఫాజిల్ ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని సమాచారం. లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మౌస్సాతో పాటు 2009లో ఓ స్టేడియంలో 157 మంది నరమేధానికి కారణమైన కేసులో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు దోషులు కూడా తప్పించుకున్నవారిలో ఉన్నారని తెలిపారు.
ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా భారతీయ జనతా పార్టీతో చర్చలు చేశామని తెలిపారు. సుహృద్భావంగా చర్చిస్తున్నామని పేర్కొన్నారు. తాము పోటీ చేసే స్థానాలపై చర్చలు తదిదశకు వచ్చాయని వెల్లడించారు.
బేగంపేట్ నుంచి రోడ్డు మార్గంలో ప్రధాని మోదీ సాయంత్రం 5.25గంలకు ఎల్బీ స్టేడియంకు చేరుకోనున్నారు. సాయంత్రం 5.30గంటల నుంచి 6.10గంటలకు బీసీ గర్జన సభలో మోదీ ఉండనున్నారు.
ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రాలో కలవకుండా సిటీ కాలేజీలో ఆందోళన చేస్తుంటే ఐదుగురిని కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని అన్నారు.
రాష్ట్రంలో గత 20 ఏళ్ల కాలంలో దళితులకు హోం మంత్రి పదవి ఇచ్చిన ఘనత సీఎం జగన్ దేనని వెల్లడించారు. ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న జగన్ ను వచ్చే ఎన్నికల్లో అండగా నిలుద్దామన్నారు.
యశస్విని రెడ్డి పోటీపై అడ్వకేట్ రాజేశ్ కుమార్, సామాజిక కార్యకర్త శివ కుమార్ అభ్యంతరం తెలిపారు. యశస్వినిరెడ్డి పోటీ నిబంధనలకు విరుద్ధమని నోటీసులు ఇచ్చారు.