Home » Author »bheemraj
బీఆర్ఎస్ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బెదిరింపు కాల్స్ చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గానికి వస్తే తమ అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
గువ్వల బాలరాజకు తీవ్ర గాయాలు అయ్యాయి. బాలరాజును చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
న్యూఢిల్లీలోని స్టేషన్లలో రైళ్ల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికుల దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. శనివారం సూరత్లో బీహార్కు వెళ్లే ప్రత్యేక రైలు వైపు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రావడంతో తొక్కిసలాట జరిగింది.
నవంబర్ 10 సాయంత్రం తూర్పు మధ్యధరా ప్రాంతంలో శిక్షణా కార్యకలాపాలను నిర్వహిస్తున్న యూఎస్ సైనిక విమానం ప్రమాదానికి గురై కూలిపోయిందని యూఎస్ యూరోపియన్ కమాండ్ సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపింది.
విజయమే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతుంది. నెదర్లాండ్ చిన్న జట్టును అంత తేలికగా తీసుకోవటానికి వీల్లేదు.
అయితే ఈసారి వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా దూసుకుపోతోంది. ఇప్పటివరకూ ఆడిన అన్ని మ్యాచుల్లోనూ భారత్ విజయాలు సాధిస్తూ వచ్చింది.
స్మగ్లింగ్ చేసిన బంగారం గురించి తమకు అంతా తెలుసని, తమతో పాటు ఏటీఎస్ కార్యాలయానికి రావాలని ఇద్దరు వ్యక్తులు ఫిర్యాదుదారున్ని బెదిరించారు. నిందితులు వ్యాన్ను నడుపుకుంటూ బాధితుడితో పాటు మరో ఇద్దరు ప్రయాణికులతో ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్ల�
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సర్వీస్ ఓటర్లు 404 ఉండగా, దివ్యాంగులు 20వేల 207 ఉన్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ డిక్లరేషన్ లు చెత్త కాగితాలతో సమానమని, వాళ్ళ సొల్లు మాటలను ప్రజలు వినరని పేర్కొన్నారు. రేవంత్ మూడు గంటల పవర్ పై రాహుల్ గాంధీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పక్కకు జరగాలని మోదీ సభలో ఉన్నవారిని అప్రమత్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని సిబ్బందిని ప్రధాని ఆదేశించారు.
మోదీ ప్రసంగిస్తుండగా యువతి స్తంభం పైకెక్కడంతో సభలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మోదీతోపాటు వేదికపై ఉన్న నేతలందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఎమ్మార్పీఎస్ విశ్వరూప గర్జన సభలో ప్రధాని మోదీ పాల్గొని, ప్రసంగించారు. అవినీతిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని విమర్శించారు.
సంగారెడ్డి బీజేపీ అభ్యర్థి కేటాయింపు విషయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇవాళ ఉదయం సంగారెడ్డి బీజేపీ అభ్యర్థిగా దేశ్ పాండే పేరు ప్రకటించింది.
మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ పంతం నెగ్గించుకున్నారు. పటాన్ చెరు, నారాయణఖేడ్ సీట్లను తన అనుచరులకు ఇప్పించారు.
ఈ పథకం కింద ఇంఫాల్ తూర్పు, కక్చింగ్, బిష్ణుపూర్ జిల్లాల నుండి ఎంపిక చేసిన కొంతమంది లబ్ధిదారులకు బీరెన్ సింగ్ శాశ్వత గృహాల నిర్మాణానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దుర్మార్గపు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం అన్నారు.
హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గౌరవిస్తున్నానని చెప్పారు. మందుల శామ్యూల్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ప్రచారం కూడా చేస్తానని చెప్పారు.
వనపర్తి, అలంపూర్, చాంద్రాయణగుట్ట స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. వనపర్తి అశ్వద్ధామరెడ్డి స్థానంలో మరో వ్యక్తిని ప్రకటించింది.
రమేష్ రెడ్డి సూర్యపేట కాంగ్రెస్ టికెట్ ఆశించారు. అయితే ఈసారి కచ్చితంగా తనకు టికెట్ ఇస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, రమేష్ రెడ్డి ఆశలపై కాంగ్రెస్ అధిష్టానం నీళ్లు చల్లింది.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కలిసి ఐదేళ్ల అధికారంలో ఎంత దోచుకున్నారో ప్రజలకు తెలుసన్నారు.