Home » Author »bheemraj
తెలంగాణలో కుటుంబం పాలన సాగుతుందని విమర్శించారు. ఏ మంత్రి వర్గంలో అయితే డబ్బులు ఉన్నాయో ఆ శాఖలన్నింటినీ సీఎం కేసీఆర్ దగ్గరే పెట్టుకున్నాడని పేర్కొన్నారు.
రెండో దశలో 24.6 లక్షల ఎకరాల సర్వే చేస్తామని పేర్కొన్నారు. రైతుల భూసమస్యలకు పరిష్కారం చూపుతున్నామని వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ధరణి స్థానంలో భూ భారతి పేరు అప్ గ్రేడ్ యాప్ తీసుకొస్తామని చెబుతోంది. ఇక గ్రామ వార్డు సభ్యులకు గౌరవ వేతనంతోపాటు రేషన్ డీలర్లు కు గౌరవ వేతనంతో పాటు కమీషన్ స్పష్టమైన హామీ ఇచ్చే అవకాశం ఉంది.
రైతులు చేబ్రోలు మండలం వడ్ల మామిడిలోని డెయిరీ వద్దకు వెళ్లగా ఘర్షణ జరిగిందని చెప్పారు. బాధితుల్లో ఒకరైన రాము ఫిర్యాదు మేరకు 15 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సీఐ రాంబాబు తెలిపారు.
ఛత్తీస్గఢ్ లో రెండో విడతలో భాగంగా 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మధ్యప్రదేశ్ లో 230 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
చంద్రబాబుని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టారని తెలిపారు. చంద్రబాబును ఇంకా జైల్లో పెట్టి హింసించాలని చూస్తున్నారని ఆరోపించారు. కనీస సదుపాయాలు చేయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు.
ప్రవీణ్ కుమార్ కొంతమంది వ్యక్తులపై దాడి చేసి, డబ్బులు తీసుకున్నారని సిర్పూర్ కాగజ్ నగర్ లో ఆయనపై కేసు నమోదైంది.
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొని, మాట్లాడారు. పని చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రోత్రహించాలన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది.
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ జనసేనానిపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటించారు. టీడీపీ - జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొని, మాట్లాడారు. పవన్ కళ్యాణ్ యజ్ఞంలో సమిధ కావడానికి ముందుకొచ్చారని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని పేర్కొన్నారు.
ఇప్పటికే చంద్రబాబు తరుపు అడ్వకేట్ల వాదనలు పూర్తి అయ్యాయి. సీఐడీ తరుపున ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు.
టీం ఇండియా రికార్డులను తిరగరాస్తూ వరల్డ్ కప్ ఫైనల్ కు చేరింది.
గుర్మీత్ సింగ్ కూనర్ కిడ్నీ జబ్బులు మరియు హైపర్టెన్షన్తో బాధపడుతున్నాడు. నవంబర్ 12 సాయంత్రం 5 గంటలకు ఆయన ఎయిమ్స్లోని జెరియాట్రిక్ మెడిసిన్ వార్డులో చేరారు.
మత్సకారులు సముద్రంలో వేటకు వెళ్ళొద్దని విశాఖ తుఫాన్ హెచ్చిరికల కేంద్రం సూచించింది. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చిరిక జారీ చేసింది.
శీతాకాలమంతా ఈ ఆలయాన్ని మూసి వేస్తామని బద్రినాథ్- కేదార్ నాథ్ ఆలయ కమిటీ ఛైర్మన్ అజేంద్ర అజయ్ పేర్కొన్నారు. ఆలయ ద్వారాలు మూసివేసిన తర్వాత కేదార్ నాథుని పంచముఖి డోలిని పూజారులు భజంపై మోసుకుంటూ ఊరేగింపుగా తీసుకెళ్లి ఉభీమఠ్ లోని ఓంకారేశ్వర ఆలయ
కొవ్వూరు నియోజకవర్గంలోని దోమ్మేరులో అర్ధరాత్రి నుండి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వైసీపీ ఫ్లెక్సీ వివాదంలో పోలీసుల విచారణ అనంతరం దళిత యువకుడు, వైసీపీ కార్యకర్త బొంత మహేందర్ (23) పురుగుల మందు సేవించారు.
బోధన్ లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్నారు.
ఏ సర్వే చూసినా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారని పేర్కొన్నారు. తొమ్మిదేళ్లుగా అరాచక పాలన చేసిన బీఆర్ఎస్ గద్దె దిగిపోవాలన్నారు.
ఏపీ సీఎం జగన్ పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.