Home » Author »bheemraj
నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో 2014లో కోర్టు ఆదేశాలతో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో మనీలాండరింగ్ కు సంబంధించి కాంగ్రెస్ కు చెందిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఇండియన్ సంస్థలపై దర్యాప్తులో భాగంగా ఈడీ అధికార
విగ్రహాల ప్రతిష్టాపన పూర్తైన తర్వాత నవంబర్ 24వ తేదీ నుంచి ప్రజల సందర్శన కోసం అందుబాటులో ఉంటుంది. ఆధ్యాత్మిక సౌరభం, వాస్తుశిల్ప వైభవవం ఈ ఆలయం భక్తులను మంత్ర ముగ్ధులను చేస్తోంది.
తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సంచలన ఆరోపణలు చేశారు.
బోటుకు నిప్పు ఎలా అంటుకుందనేది దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వన్ టౌన్ సిఐ భాస్కరరావు లోతైన విచారణ చేస్తున్నారు.
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ప్రజల్లోకి వెళ్లాయని తెలిపారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎవరు అడ్డు పడినా జిల్లాలో కాంగ్రెస్ పదికి పది స్థానాలను గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీవి ఆచరణ సాధ్యం కాని హామీలని విమర్శించారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలకే దిక్కు లేదని, తెలంగాణలో ఆరు గ్యారంటీలకు దిక్కు ఉంటుందా అని అన్నారు.
విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో బోట్లు దగ్ధమయ్యాయి.
రాత్రి ఫిషింగ్ హార్బర్ లో యూట్యూబర్ పార్టీ ఇచ్చారు. ఈ క్రమంలో మద్యం మత్తులో గొడవ జరుగినట్టు పోలీసులు గుర్తించారు.
బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ను ఆధునీకరణ చేయనున్న తరుణంలో ప్రమాదం జరగడం దురదృష్టకరం అన్నారు.
తిరుపతి రూరల్ మండలం దుర్గసముద్రం గ్రామంలో చోటు చేసుకుంది. జ్యోతి కుమార్ యాదవ్ అనే యువకుడు బెంగళూరులో సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.
జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్రక్కును పోలీసు వాహనం ఢీకొనడంతో ఆరుగురు పోలీసు అధికారులు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు.
అయితే పాదయాత్రను ముందుగా అనుకున్న ఇచ్ఛాపురం వరకు కాకుండా విశాఖలోనే ముగించే ఆలోచనలో నారా లోకేష్ ఉన్నారు. గతంలో చంద్రబాబు పాదయాత్ర విశాఖలోనే ముగించిన నేపథ్యంలో టీడీపీ విశాఖనే సెంటిమెంట్ గా భావిస్తోంది.
భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఒక బోటు తరువాత మరో బోటుకు మంటలు అంటుకున్నాయి. కళ్ళెదుటే జీవనాధారం అయిన బోట్లు మంటలకు ఆహుతి అయి పోతుండడంతో మత్స్యకార కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
సీఎం కేసీఆర్ అలాంపూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
బాబు మోహన్ తనయుడు ఉదయ్ కుమార్.. హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.
తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడే అంటూ ఉద్యమంలో కేసీఆర్ దొంగ మాటలు చెప్పి మోసం చేశారని పేర్కొన్నారు.
చంద్రబాబు పాలనలో జరిగిన ప్రతి అవినీతిలో పురిందేశ్వరికి వాటాలు అందాయని ఆరోపించారు. అప్పుడు నోరు మూసుకున్న పురందేశ్వరి.. జగన్మోహన్ రెడ్డి ఇసుక దోపిడీ అంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ మొదటి ఐదేళ్లలో రైతు ఆత్మహత్యలు లేకుండా చేసి మంచినీళ్లు, కరెంట్, వ్యవసాయాన్ని ఒక దరికి చేర్చారని తెలిపారు.
కేసీఆర్ అవినీతిని నిలువరిస్తే రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకాన్నయినా సంపూర్ణంగా అమలు చేయవచ్చన్నారు. నిస్సహాయులకు చేయూతనివ్వడం ఖర్చు కాదు.. సాంమాజిక బాధ్యత అన్నారు.
సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు సమక్షంలో బాబు మోహన్ తనయుడు బీఆర్ఎస్ లో చేరారు. గులాబీ కండువా కప్పి ఉదయ్ భాస్కర్ ను పార్టీలోకి ఆహ్వానించారు.