Home » Author »bheemraj
పేద తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్పగా చదివించి, గౌరవప్రదంగా పెళ్లిళ్లు చేసి, వివాహ జీవితాలను మొదలు పెట్టించే కార్యక్రమంలో సాయంగా ఉండే ఒక మంచి కార్యక్రమం అని అన్నారు.
భవానీ మండల దీక్షతో ఇంద్రకీలాద్రి కిక్కిరిసింది.
హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల్లో హార్డ్ వర్క్ చేసి అభ్యర్థుల గెలుపుకు కృషి చేశానని చెప్పారు. 2014 ఎన్నికల్లో తాను కేసీఆర్ కు సహాయం చేశానని గుర్తు చేశారు.
సింహాద్రి గర్భగుడిలో టీమిండియా జట్టు ఆటగాళ్లు ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. కప్పస్తంభం..ఆలింగనం వద్ద వేదమంత్రాలతో పూజలు నిర్వహించారు.
ఇంద్రకీలాద్రిపై అర్చకులు, గురు భవానీల సమక్షంలో భవానీలు 41 రోజుల దీక్షను స్వీకరిస్తున్నారు. డిసెంబరు 13 నుంచి 17 వరకు 21 రోజుల అర్ధమండల దీక్ష స్వీకరణ ఉంటుంది.
సామాన్య ప్రజల్లో వైసీపీ ప్రభుత్వ పరిపాలన, సంక్షేమ పథకాలపై ఉన్న అభిమానాన్ని, నమ్మకాన్ని దెబ్బతీయాలనే కుట్రతో ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వ గ్యారంటీ అని తమపై బురద చల్లుతున్నారని తెలిపారు.
ఇండియా, ఆస్ట్రేలియా జట్లలో భారీ మార్పులు జరిగాయి. గత నెలన్నరగా ప్రపంచ కప్లో ఆడిన చాలా మంది సీనియర్ ఆటగాళ్లు టీ20లో పాల్గొనడం లేదు.
ఏపీ సీఎస్, మూడు విద్యుత్ డిస్కంల ఎండీలకు నోటీసులు జారీ అయ్యాయి.
కోడలు మాధురితోపాటు నిందితులు ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. ఈ సంఘటనపై పిడుగురాళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.
సెప్టెంబరు9న సీఐడీ పోలీసులు చంద్రబాబును అరెస్టు చేయడంతో లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు.
నేషనల్ మెడికల్ కమిషన్ ఆధ్వర్యంలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు నీట్ (యూజీ) -2024 సిలిబస్ ను ఖరారు చేసిందని, దీన్ని నీట్ అభ్యర్థులు గమనించాలని నోటిఫికేషన్ లో పేర్కొంది.
సామాన్యులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో చేసిన నిర్ణయంగానే చూడాలని కోర్టుకు విన్నవించారు. ప్రభుత్వం విధానపరంగా తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టేందుకు ఏముంటుందని తెలిపారు.
తెలంగాణలో మరోసారి ప్రధాని మోదీ పర్యటించనున్నారు.
తెలంగాణలో నిరుద్యోగుల సంఖ్య 40 లక్షలకు చేరిందన్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రకటించిన 3016 రూపాయల నిరుద్యోగ భృతి ఇంకా అమలు కాలేదన్నారు.
ఉత్తమ్ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసినా బీఆర్ఎస్ కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు.
జమిలి ఎన్నికల వల్ల ఎలక్షన్ నిర్వహణకు చేస్తున్న వ్యయం తగ్గుతుందని వెల్లడించారు. ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జమిలి ఎన్నికలు దేశ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశమని తెలిపారు.
విశాఖలో స్కూల్ పిల్లల ఆటోను లారీ ఢీకొట్టింది.
సంఘం - శరత్ థియేటర్ దగ్గర 7:30 ప్రాంతంలో లారీని ఆటో ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ రూ.751 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది.
బార్ కోట్ వైపు నుంచి కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికన్ ఆగర్ మెషిన్ తో రాత్రంతా డ్రిల్లింగ్ కొనసాగింది.