Home » Author »bheemraj
బీచ్ రోడ్డులో జనాల రద్ది అధికంగా ఉండే ఆవకాశం ఉండటంతో బీచ్ రోడ్డులో ఆంక్షలు విధించారు. బైక్ ర్యాలీలు విన్యాసాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు.
సొరంగం కూలిపోవడంతో ఏడు రోజులుగా శిథిలాల కింద చిక్కుకుపోయిన 41 మంది నిర్మాణ కార్మికులను బయటకు తీసుకురావడానికి రెస్క్యూ టీమ్లు పోరాడుతున్నాయి.
ఇప్పటి వరకు స్మారక నాణేల్లో అత్యధికంగా 12,000 నాణేలు మాత్రమే విక్రయించామని, ఈ రికార్డును ఎన్టీఆర్ స్మారక నాణెం అధిగమించిందని తెలిపారు.
రెండు స్కూటీలు రెండు ముక్కలుగా విరిగిపోయయాయి. కారులో నుంచి అమ్మాయి, అబ్బాయిలు దిగి మరో కారులో పారిపోయారు.
రివేంజ్ తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. ఇప్పటివరకు 8 సార్లు వరల్డ్ కప్ ఫైనల్ కు చేరిన ఆసిస్ ఐదు సార్లు విజేతగా నిలిచింది. భారత్ రెండు సార్లు విశ్వవిజేతగా గెలిచింది.
ఖమ్మం కాంగ్రెస్ నేత వియ్యంకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ మేరకు కమిషనర్ కృష్ణ ఉప్పు అధికారిక ఆదేశాలు జారీ చేశారు. ఛాత్ పూజ పండగ సందర్భంగా ఆదివారం ఢిల్లీలో మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు చంద్రబాబు గురించి పుస్తకం రాశారని దానిని చదివి మాట్లాడాలని సూచించారు. చంద్రబాబు కుటుంబ సభ్యుడని ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని ఆమంచి ప్రశ్నించారు.
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం కొత్తఅంబాపురంలో టీడీపీ నేత పత్తి రామారావును వైసీసీ రౌడీ మూక దారుణంగా హత్య చేసిందన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. గల్ఫ్ సంక్షేమ నిధి ద్వారా గల్ఫ్ కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
దురదృష్టవశాత్తు ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబంపై అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. ఎవరైతే ఫిర్యాదు చేశారో అతనికి అన్ని బకాయిలు చెల్లించామని తెలిపారు.
భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లో జెండా ఎగరేసిన కాంగ్రెస్.. ఈ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్తోంది?
హైదరాబాద్ లోని బండ్లగూడలో అక్రమంగా ఆరు కార్లలో డబ్బు తరలిస్తుండగా పట్టుకున్నారు.
ఒక ఊరిలో ఇద్దరు బాగుండాలి అంటే చంద్రబాబు కావాలి ఊరు మొత్తం బాగు పడాలి అంటే సీఎం జగన్ రావాలి అని అన్నారు. బీసీల తోకలు కత్తిరిస్తామని చంద్రబాబు బెదిరించారని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలు బీజేపీని గెలిపిస్తే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేస్తానని ప్రధాని మోదీ ప్రకటించారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఓబీసీ సహా అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేసిందన్నారు.
చంద్రబాబుకు చెంచాగిరి చేసిన వాళ్లు ఇప్పుడు కేసీఆర్ ను తిడుతున్నారని పేర్కొన్నారు. పెన్షన్ ను రూ.5 వేలకు పెంచుతామని చెప్పారు.
బీజేపీ వాళ్ళు పేదల కోసం ఒక్క మంచి పని అయినా చేశారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఉన్న నాడు ఇన్వర్టర్స్, కన్వర్టర్ అని గుర్తు చేశారు.
వరంగల్ సభ ముగించుకుని అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు. సాయంత్రం 6:10 గంటల నుంచి 6:40 గంటల వరకు కట్రీయా హోటల్ లో అమిత్ షా బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు.
గుండయ్య, గంగమ్మ భార్యాభర్తలు. వీరికి నలుగురు పిల్లలు. నలుగురు పిల్లల్లో ఇద్దరికి పెళ్లిళ్ల అయ్యి పిల్లలు కూడా ఉన్నారు. మనవరాలు ఉన్న వయసులో గుండయ్య భార్య గంగమ్మపై అనుమానం పెంచుకున్నారు.
Congress Abhaya Hastham Manifesto for 2023 Election: తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసింది. గాంధీభవన్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మ్యానిఫెస్టో విడుదల చేశారు.