Home » Author »bheemraj
చెడ్డీ గ్యాంగ్ కదలికలతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రాత్రి వేళల్లో అపరిచితులకు తలుపులు తీయవద్దని సూచించారు.
జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు నిలిదీస్తున్నారని పేర్కొన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని బస్ యాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
బుధవారం నుంచి నవంబర్ 30వ తేదీ వరకు రెండో విడత బస్సు యాత్ర జరగనుంది.
రెండో విడత బస్సు యాత్ర 175 నియోజకవర్గాల్లో సాగనుందని పేర్కొన్నారు. నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తామన్నారు.
ఉద్యోగులు పనిలో ఉండగా కార్యాలయం క్యాంపస్లోని బి బ్లాక్కు బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే వారందరినీ క్యాంపస్ ప్రాంగణం నుంచి బయటకు పంపించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
లద్దాఖ్ లోని కార్గిల్కు ఉత్తర-వాయువ్యంగా 314 కి.మీ దూరంలో భూకంప సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది.
వరల్డ్ కప్ తొలి సెమీ ఫైనల్ కు భారత్, కివీస్ సిద్ధమయ్యాయి. 2011లో భారత్ ప్రపంచ కప్ గెలిచిన ముంబై వాంఖడే స్టేడియం ఈ సెమీ ఫైనల్ కు ఆతిథ్యమిస్తోంది.
ఇక బీటెక్ రవిని రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప నుంచి పులివెందులకు వస్తుండగా పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు.
కాంగ్రెస్ ఏం చేసిందని కొందరు ప్రశ్నిస్తున్నారు.. ఇది కాంగ్రెస్ పై జరుగుతున్న పాశవిక దాడికి నిదర్శనమని పేర్కొన్నారు.
మొదటి నాలుగు వికెట్లు క్యాచ్ అవుట్ లు కాగా, చివరి రెండు వికెట్లు బౌల్డ్ అయ్యాయి. ఇది హాస్యాస్పదంగా ఉందని మోర్గాన్ అన్నారు.
పొగకు మంటలకు భయపడి మహిళలు డోర్లు మూసివేయడంతో పొగ మొత్తం చుట్టుకుందన్నారు. ఆ పొగ పీల్చి ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
బజార్ ఘాట్ లో హిమాలయ హోటల్ ఎదురుగా ఉన్న నాలుగు అంతస్తుల అపార్ట్ మెంట్ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది.
అపార్ట్ మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో కెమికల్ గోదాం ఉంది. అపార్ట్ మెంట్ వాసులు, పలువురు కార్మికులు మంటల్లో చిక్కున్నారు.
సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలాలకు చేరుకున్నారు. భవనం మూడో అంతస్థులో మంటలను అదుపు చేయడంతోపాటు గన్నీ గోడౌన్లో మంటలను కూడా అదుపు చేశారు.
అయితే షాప్ మూసివేసే సమయం కావడంతో షాపు సిబ్బంది మద్యం ఇవ్వ లేదు. దీంతో సదరు వ్యక్తి షాప్ సిబ్బందితో గొడవ పడ్డాడు. వ్యక్తి, సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. వెంటనే మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చామని ఘటనా స్థలంలో ఉన్న అధికారి తెలిపారు.
దీంతో గాయపడిన చిన్నారులకు ఆస్పత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చిన్నారులలో పలువురు పెద్దలు గాయపడ్డారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని సర్వీసు నుంచి తొలగించినట్లు రాజస్థాన్ పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో బీజేపీ రాజ్యసభ ఎంపీ కిరోడి లాల్ మీనా సంఘటనా స్థలానికి చేరుకుని తన మద్దతుదారులతో కలిసి ధర్నాకు దిగారు.
బీఆర్ఎస్ పార్టీకి సీఐ అనుదీప్ అనుకూలంగా పనిచేస్తున్నారని నిరంజన్ ఆరోపించారు. వెంటనే సీఐపై చర్యలు తీసుకోవాలని కోరారు.
పూణె ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) మాడ్యూల్ కేసులో ఎన్ఐఏ అరెస్టు చేసిన రిజ్వాన్, షానవాజ్లను విచారించగా, అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీకి చెందిన చాలా మంది విద్యార్థులు దేశ వ్యతిరేక అజెండాను విస్తరింపజేయడంలో నిమగ్నమై ఉన్నారని తేలింది.