Home » Author »bheemraj
నవంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్ ఇండియాను దిగ్బంధిస్తామని చెప్పారు. ఆ రోజు ఎయిర్ ఇండియా విమానాల్లో సిక్కులు ప్రయాణించవద్దని, ఒక వేళ ప్రయాణిస్తే వారి ప్రాణాలకు ముప్పు ఉంటుందని పన్నూన్ వీడియోలో పేర్కొన్నాడు.
కేజ్రీవాల్ వైఖరి వల్లే ఢిల్లీలో పిల్లలు బాధపడుతున్నారని ఆరోపించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిపై తాను బుధవారం ఒక వైద్యుడితో మాట్లాడానని చెప్పారు.
డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ప్రచార రథం గ్రిల్ ఊడిపోయింది. గ్రిల్ ఊడిపోవడంతో కేటీఆర్ కింద పడబోయారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై కేటీఆర్ ను పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది.
పంటల బీమా వ్యవస్థను కూడా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. వివిధ సమస్యలపై ఉమ్మడి పోరాటాలు రూపొందించేలా కార్యక్రమాలు రూపొందించుకున్నామని తెలిపారు. వచ్చే శుక్ర, శనివారాల్లో రోడ్ల దుస్థితిపై ఉమ్మడి పోరాటం చేస్తామని చెప్పారు.
ఆరు రోజులు కరోనరీ యూనిట్లో ఉన్న అతను కోలుకున్నాక తిరిగి ఇంటికి వెళ్ళారు. ఆరోగ్యం నయం అయిన తర్వాత అతని తిరిగి విధులకు హాజరు కానున్నారు. అయితే ఈ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిందని వాపమ్ అన్నారు.
తాత్కాలిక పైసలు, మందుకు లొంగిపోతే ధీర్ఘకాలం బాధపడుతామని పేర్కొన్నారు. తెలంగాణ గొంతుక పోగొట్టుకుంటే మళ్ళీ బాధపడాల్సి వస్తుందన్నారు.
మాజీ ఉప ప్రధాని, మాజీ బీజేపీ అధ్యక్షుడు అద్వానీ నవంబర్ 8న 96వ ఏట అడుగుపెట్టారు. ప్రధాని మోదీ అద్వానీ నివాసానికి వెళ్లి ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసినట్లు ట్విట్టర్ లో ఒక పోస్ట్లో తెలిపారు.
ఓయూ-జేఏసీకి చెందిన విద్యార్థులు తమ చేతుల్లో ‘గో బ్యాక్, పవన్ కళ్యాణ్’ అనే ప్లకార్డులు పట్టుకుని క్యాంపస్లో నిరసన తెలిపారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలిసిన వెంటనే కమిషనర్ సహా అగ్నిమాపక బృందం, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారని ఏసీపీ (క్రైమ్) వరుణ్ దహియా తెలిపారు.
శుభదీప్ మిశ్రా అలియాస్ దీపు బీజేపీ టిక్కెట్పై పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు. గత ఏడు రోజులుగా మిశ్రా కనిపించకుండా పోయారని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.
వేద్ కుమారి సంస్కృతంలో ఎంఏ చదివారు. తాను ఢిల్లీ పోలీసు ఉద్యోగానికి ప్రిపేర్ అవుతుండగా డ్రైవర్ ఉద్యోగం కోసం ప్రకటన వచ్చిందని కుమారి చెప్పారు.
అప్పుడు అయోధ్య రామ మందిరం పేరు చెప్పి ఓట్లు అడిగారు.. ఇప్పుడు బీసీ ఓట్ల పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు అని పేర్కొన్నారు.
కిషోర్ ను కఠిన శిక్ష విధించాలని ప్రతిభ తండ్రి సుబ్రమణి కోరారు. అలాగే కిషోర్ తల్లి కూడా తన కూతురు ప్రతిభను వరకట్నం కోసం వేధించినట్లు ఆరోపించారు. ప్రతిభ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కిషోర్ పై హత్య నేరం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చ
Old Woman Nomination: జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి స్వాతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తన గోడును వెళ్లబోసుకున్నారు.
కోమల(17) అనే బాలిక పెద్దలు చూసిన సంబంధం కాకుండా నచ్చిన వాడిని చేసుకుంటానంటూ కుటుంబ సభ్యులతో గొడవ పడింది. కుమార్తె పెళ్లి చేసే విషయంలో కుటుంబ సభ్యల మధ్య గొడవ జరిగింది.
వైస్సార్టీపీ కాంగ్రెస్ బీ పార్టీ అని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి షర్మిల మద్దతు ఇస్తారని తాను ముందే చెప్పానని తెలిపారు.
ప్రకాశ్ రావు మృతిపై అనుమానం ఉందని సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన టౌన్ సీఐ ఉపేందర్ ప్రకాశ్ రావు హత్య ఉదంతాన్ని ఛేదించారు.
స్కూల్ లో నిర్వహించిన 5 కే రేస్ లో పాల్గొన్న నాక్స్ మాక్ వెన్ అనే బాలుడు గుండె పోటుతో కుప్పకూలాడు. వెంటనే స్కూల్ కు చేరుకున్న ఎమర్జెన్సీ బృందం బాలుడిని కాపాడే ప్రయత్నం ఫలించలేదు.
విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో బస్సు ప్లాట్ ఫామ్ పైకి దూసుకువెళ్లింది. 12వ నెంబర్ ప్లాట్ ఫామ్ పై నిలుచున్న ప్రయాణికులపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి.
కాంగ్రెస్ కు ఓటు వేస్తే కేసీఆర్ కు ఓటు వేసినట్టేనని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ పేర్కొన్నారు. తెలంగాణలో పోటీ చేయాలా లేదా అనేది అక్టోబర్ 10వ తేదీన నిర్ణయించి చెబుతానని తెలిపారు.